సామాన్య భక్తులకు సులభతర దర్శనమే లక్ష్యం
విజయవాడ, న్యూస్ వెలుగు; దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ మంగళవారం మహాలక్ష్మి రూపంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. డీజీపీ ద్వారకాతిరుమల రావు సతీసమేతంగా అమ్మవారిని దర్శించుకున్నారు. ... Read More
ఆర్డిఓని కలిసిన మాల మహానాడు రామాజీవర్గం
జమ్మలమడుగు టౌన్, న్యూస్ వెలుగు; జమ్మలమడుగు డివిజన్ అధికారి ఆదిమూలం సాయి శ్రీ నూతనంగా బాధ్యతలు తీసుకున్న సందర్భంగా రాష్ట్ర మాల మహానాడు రామాజీవర్గం మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు ... Read More
ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు పై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలి
మాల మహానాడు జమ్మలమడుగు నియోజకవర్గ అధ్యక్షులు గోపాల్ దాస్ రాజశేఖర్ జమ్మలమడుగు, న్యూస్ వెలుగు; ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి కాళ్లు మొక్కి క్షమాపణ ... Read More
గొర్రెల సహకార సంఘం చైర్మన్ గా శ్రీనివాసులు ఏకగ్రీవం
కర్నూలు, న్యూస్ వెలుగు; ఉమ్మడి కర్నూలు జిల్లా గోర్రేల సహకార సంఘం ఎన్నికల్లో 12 మంది డైరెక్టర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు అందులో శ్రీనివాసులు చేర్మన్ గా ఎన్నుకున్నారు. ... Read More
హైదరాబాద్ నుంచే ‘విశాఖ హనీట్రాప్’
గ్యాంగ్ సభ్యులుగా సుమారు 15 మంది? 3 బ్యాంక్ అకౌంట్లు హైదరాబాద్ నుంచే నిర్వహణ హైదరాబాద్, న్యూస్ వెలుగు: అందమే వాళ్ల పెట్టుబడి. డబ్బున్న మగాళ్లే వారి టార్గెట్. ... Read More
ఏపీలో ఈనెల 10 నుంచి మళ్లీ వర్షాలు.. వాతావరణశాఖ హెచ్చరిక
అమరావతి, న్యూస్ వెలుగు: ఏపీలో మళ్లీ వర్షాలు కురవనున్నాయి. ఈ నెల 10 నుంచి మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతాయని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇదే ... Read More
టీబీ.లేప్రాసి 2025 నాటికి పూర్తిగా అంతం చేయాలి
కర్నూలు, న్యూస్ వెలుగు; సోమవారం ఉదయం 10 గంటలకు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని ఓల్డ్ లెక్చరర్ గ్యాలరీ లో నోడల్ ఆఫీసర్స్, డేటా ఎంట్రీ ఆపరేటర్ లకు ఒక్క రోజు ... Read More

