లడ్డు ప్రసాదం నాణ్యత విషయంలో రాజీ పడేది లేదు
అత్యంత నాణ్యత ప్రమాణాలతో లడ్డు ప్రసాదం తయారీ మూలా నక్షత్రం రోజు కోసం రెండున్నర లక్షల లడ్డూలు సిద్ధం ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.సృజన విజయవాడ, న్యూస్ ... Read More
పరిహారం అందని బాధితులకు నగదు పంపిణీ
జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా నంద్యాల, న్యూస్ వెలుగు; గత ఆగస్టు 30, 31 తేదీలలో కురిసిన భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న గృహాలకు నష్టపరిహారం అందించామని సాంకేతిక ... Read More
ధనలక్ష్మీ అలంకారంలో శ్రీలక్ష్మీతాయారు అమ్మవారు
భద్రాచలం; భద్రాచలంలో ధనలక్ష్మీ అలంకారంలో శ్రీలక్ష్మీతాయారు అమ్మవారు భక్తులకు దర్శనం ఇచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి చేరుకున్నట్లు బాలయ్య ఈవో ... Read More
వన్యప్రాణుల రక్షణ ప్రణాళికను రూపొందించుకోవాలి
అమరావతి, న్యూస్ వెలుగు; ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అమరావతి అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రదర్శనశాలను తిలకించినట్లు ఆయా శాఖ అధికారులు తెలిపారు. జంతువుల రక్షణకు ... Read More
వైద్యశాస్త్రంలో ఇద్దరికి నోబెల్ పురస్కారం
నేషనల్; వైద్యశాస్త్రంలో ఇద్దరికి నోబెల్ పురస్కారం వరించింది. విక్టర్ ఆంబ్రోస్, గ్యారీ రవ్కున్కు నోబెల్ పురస్కారం మైక్రోఆర్ఎన్ఏ ఆవిష్కరణ, పోస్ట్ ట్రాన్స్ర్కిప్షనల్ జీన్ రెగ్యులేషన్లో దాని పాత్రపై పరిశోధనలకు ... Read More
మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలతో అమిత్ షా భేటీ
ఢిల్లీ ; కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలతోకేంద్ర హోమంత్రి అమిత్ షా నేతృత్వంలో సమావేశం, భేటీకి హాజరైన కేంద్రమంత్రులు జేపీ నడ్డా, నిత్యానందరాయ్, జుయెల్ ఓరం, ... Read More
విచారణ జరిపి చట్టపరంగా న్యాయం చేస్తాం
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమానికి 132 ఫిర్యాదులు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ద్వారా స్వీకరించిన ఫిర్యాదుల పై త్వరితగతిన పరిష్కరించాలని ... Read More

