జాతిపిత మహాత్మా గాంధీకి ఘనమైన నివాళులు
రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ నంద్యాల, న్యూస్ వెలుగు; జాతిపిత మహాత్మా గాంధీ అహింసా మార్గాన్ని అవలంబించి దేశానికి స్వాతంత్రాన్ని సముపార్జించిన మహోన్నత వ్యక్తి ... Read More
స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాల్లో ప్రజలు భాగస్వామ్యం కావాలి
రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ స్వచ్ఛత అనేది జీవన విధానంలో భాగం కావాలి జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా నంద్యాల, న్యూస్ వెలుగు; జాతిపిత ... Read More
దేశం గర్వించదగ్గ వ్యక్తి జాతిపిత
హ్యూమన్ రైట్స్ నేషనల్ రీజినల్ వైస్ చైర్మన్ రామ్మోహన్ జమ్మలమడుగు, న్యూస్ వెలుగు; భారతదేశం గర్వించదగ్గ మహోన్నత వ్యక్తి జాతిపిత మహాత్మా గాంధీ అని హ్యూమన్ రైట్స్ నేషనల్ ... Read More
అస్వస్థకు గురైన బాధితులకు అండగా నిలిచిన ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
బాధితులను పరామర్శించిన దేవగుడి యూత్ నాయకులు నాగేశ్వర్ రెడ్డి. జమ్మలమడుగు టౌన్, న్యూస్ వెలుగు; జమ్మలమడుగు పట్టణంలోని నేతాజీ నగర్ కు చెందిన 25 మంది కలుషిత త్రాగునీరు ... Read More
కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న హోమ్ మంత్రి అనిత
విజయవాడ, న్యూస్ వెలుగు ; శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోమ్ మంత్రివర్యులు వంగళపూడి అనిత.ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన ఆలయ అధికారులు .అనంతరం వేదపండితులచే ... Read More
రాజధానిగా పోర్టుగా అభివృద్ధి చేస్తాం: సీఎం చంద్రబాబు
మచిలీపట్నం: "స్వచ్ఛతా హి సేవ" కార్యక్రమంలో భాగంగా మచిలీపట్నంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటించారు. గత వైసీపీ పాలకులు పట్టణాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని సీఎం ... Read More
విశాఖ స్టీల్లో కార్మికుల తొలగింపునకు నిరసనగా కొనసాగుతున్నఆందోళన
విశాఖపట్నం : విశాఖ స్టీల్ ప్లాంట్లో కాంట్రాక్ట్ కార్మికులను తొలగించడం పట్ల కార్మికులు కొనసాగిస్తున్న నిరసనలు బుధవారం నాలుగో రోజుకు చేరుకున్నాయి. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని, రద్దు ... Read More

