ఈనెల 10న ఏపీ మంత్రివర్గ సమావేశం
అమరావతి, న్యూస్ వెలుగు : ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం ఈనెల 10న జరుగనుంది. ఈ సమావేశంలో నూతన మద్యం పాలసీ , మూడు సిలిండర్ల పంపిణీ, పీ-4 కార్యక్రమం ... Read More
ఆభరణాలు దోచుకున్న తర్వాత.. మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన దొంగలు
భువనేశ్వర్: ఒక అపార్ట్మెంట్లోకి చొరబడిన దొంగలు ఒక మహిళను బెదిరించి ఆమె ఆభరణాలు దోచుకున్నారు. ఆ తర్వాత ఆమె కుమార్తెను చంపుతామని బెదిరించి ఆ మహిళపై సామూహిక అత్యాచారానికి ... Read More
గాంధీ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని
ఢిల్లీ :న్యూఢిల్లీలో 155వ గాంధీ జయంతి సందర్భంగా స్వచ్ఛ భారత్ దివస్ 2024 కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొననున్నారు. ఈ కార్యక్రమం పరిశుభ్రత కోసం అత్యంత ముఖ్యమైన ... Read More
గాంధీ అడుగుజాడల్లో నడవాలి : రాష్ట్రపతి
ఢిల్లీ : సత్యం, అహింస, ప్రేమ మరియు స్వచ్ఛత యొక్క విలువలను మరియు మహాత్మా గాంధీ కలలుగన్న భారతదేశం అనే ఆలోచనతో ప్రజలు స్థిరపడాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ... Read More
గాంధీకి నివాళులు అర్పించిన చేనేతలు
ధర్మవరం : జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ధర్మవరం మాజీ ఎమ్మెల్యే పల్లెం వెంకటేశులు వారసుడు టిడిపి చేనేత నాయకులు పల్లెం కృష్ణ మరియు టిడిపి సీనియర్ నాయకులు ... Read More
చైల్డ్ ఫండ్ ఇండియా లింక్ వర్కర్ స్కీమ్ ఆద్వర్యంలో ఉచిత వైద్య శిభిరం
డోన్ మండలం. దేవరబండ గ్రామంలో *చైల్డ్ ఫండ్ ఇండియా లింక్ వర్కర్ స్కీమ్ ఆద్వర్యంలో...ఉచిత వైద్య శిభిరం డోన్, న్యూస్ వెలుగు; సర్పంచ్ డి. పద్మావతి సహాకారంతో హెచ్ఐవి, ... Read More
వరద బాధితులకు జాబిల్లి చిన్న పిల్లల హాస్పిటల్ విరాళం
మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ కి 25,000 రూపాయల చెక్కును అందజేసిన జాబిల్లి చిన్న పిల్లల హాస్పిటల్ డాక్టర్ పెసల అశోక్ కుమార్ నంద్యాల, న్యూస్ వెలుగు; ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ... Read More

