అమ్మవారి దర్శనంలో సామాన్య భక్తులకే పెద్దపీట
దసరా ఉత్సవాల విజయవంతానికి మీడియా సహకారం అవసరం అధికారులు, మీడియా సమన్వయంతో భక్తులకు మెరుగైన సేవలు అందిద్దాం జిల్లా కలెక్టర్ డా. జి.సృజన, పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు. ... Read More
పూర్వ విద్యార్థుల ‘అపూర్వ’ కలయిక
తుగ్గలి న్యూస్ వెలుగు ప్రతినిధి:మండల పరిధిలోని ఆర్ఎస్ పెండేకల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1992-93 పదవ తరగతి విద్యాసంవత్సరానికి సంబంధించి పూర్వ విద్యార్థులు ఆదివారం పత్తికొండ పట్టణంలోని ... Read More
మా మూడు పార్టీల లక్ష్యం.. ధర్మవరం అభివృద్ధే
ధర్మవరం కూటమిలో ఎలాంటి విబేధాలు లేవు స్పష్టం చేసిన ధర్మవరం టీడీపీ ఇన్ ఛార్జి పరిటాల శ్రీరామ్ గతంలో మున్సిపల్ కమిషనర్ నుంచి చాలా ఇబ్బందులు పడ్డాం అన్ని ... Read More
సంస్కృతి కలలు సాంప్రదాయాలను భావితరాలకు అందించాలి
జిల్లా కలెక్టర్ చేతన్ చే అభినందనలు అందుకున్న ధర్మవరం మానస నృత్య కళాకేంద్రం... నాట్య గురువు మానస సత్యసాయి, న్యూస్ వెలుగు; శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి లోని సాయి ... Read More
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమం..రద్దు
కర్నూలు, న్యూస్ వెలుగు; కర్నూలు జిల్లా, పత్తికొండ మండలం పుచ్చకాయలమడ గ్రామంకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి పర్యటన లో భాగంగా పోలీసు అధికారులు బందోబస్తు విధులలో ఉంటున్న సందర్భంగా" ... Read More
వాట్సప్లోనూ వినియోగదారుల కమిషన్కు ఫిర్యాదు చేయొచ్చు
డెస్క్, న్యూస్ వెలుగు; ఎమ్మార్పీ(MRP) కంటే ఎక్కువ ధరకు వస్తువులు విక్రయిస్తున్నారా? నాసిరకం ఉత్పత్తులు అంటగట్టి సేవాలోపానికి పాల్పడ్డారా? అయితే ఇక నుంచి మీ ఇంటి నుంచే వినియోగదారుల ... Read More
శ్రీవారిని దర్శించుకున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై.చంద్రచూడ్
తిరుమల, న్యూస్ వెలుగు: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై.చంద్రచూడ్ ఆదివారం ఉదయం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్ద కుటుంబ సభ్యులతో ... Read More

