మారథాన్ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి రిజిజు
ఢిల్లీ: ప్రపంచ హృదయ దినోత్సవాన్ని పురస్కరించుకుని న్యూ ఢిల్లీలోని ఇండియా గేట్ నుండి భారత్ మండపం వరకు మూడు కిలోమీటర్ల మారథాన్ను కేంద్ర మైనారిటీ వ్యవహారాలు మరియు పార్లమెంటరీ ... Read More
ముందు బుడమేరు బాదితులను ఆదుకోండి: వైసీపీ నేత సజ్జల
అమరావతి : వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణ టీడీపీ పై మరోమారు మండిపడ్డారు. ఆకాల వర్షాలు బుడమేరు వరదతో వేలమంది విధిన పడిన నిరాశ్రయులకు ఆర్థిక, ... Read More
దర్యాప్తు ను ముమ్మరం చేసిన ఎన్ఐఏ
ఛత్తీస్గఢ్ : నిషేధిత సీపీఐ (మావోయిస్ట్)కి చెందిన ఉగ్రవాదులు భారత ఆర్మీ సిబ్బందిని హతమార్చిన ఘటనకు సంబంధించి ఛత్తీస్గఢ్లోని కాకేర్ ప్రాంతంలోని ఉత్తర బస్తర్ జిల్లాలోని అమాబెడ ప్రాంతంలో ... Read More
మండలాభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయండి: పార్టీ ఇన్చార్జ్ సుగవాసి
న్యూస్ వెలుగు ఒంటిమిట్ట : కడప జిల్లా రాజంపేట నియోజకవర్గ పరిధిలోని ఒంటిమిట్ట మండలాభివృద్ధికి తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు నాయకులు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని రాజంపేట నియోజకవర్గ ... Read More
బాధితుడికి ఆర్థిక సహాయం
హోళగుంద,న్యూస్:మండల కేంద్రంలో కూలీ పనులు చేసుకుంటున్న పింజారి కలందర్ ఇటివల జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాల కావడంతో నూర్ బాషా దూదేకుల సంఘం నాయకులు శనివారం బాధితుడిని ... Read More
మార్చిలోగా పేదల ఇళ్ళు నిర్మాణం పూర్తి చేయాలి
మండల ప్రత్యేక అధికారి నాగేశ్వర రావు హోళగుంద, న్యూస్ వెలుగు: ప్రధాన మంత్రి ఆవాస యోజన పథకంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న పేదల ఇళ్ళు నిర్మాణాన్ని వచ్చే ఏడాది ... Read More
ఉరుసు ఉత్సవాలకు ముస్తాబైన ఎల్లార్తి దర్గా
విద్యుత్ దీపాలతో అలంకరించిన ఎల్లార్తి షేక్షవలి,షాషావలి దర్గా. ఉరుసు ఉత్సవాలకు వచ్చే భక్తుల అన్ని ఏర్పాట్లు పూర్తి హోళగుంద, న్యూస్ వెలుగు: మండల పరిధిలో ఎల్లార్తి గ్రామంలో వెలసిన ... Read More

