విశాఖ ఉక్కుకి అండగా ఉంటాం
విశాఖపట్నం, న్యూస్ వెలుగు; విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకుందామంటూ ఉమ్మడి విశాఖపట్నం జిల్లాకు చెందిన కూటమి ప్రజా ప్రతినిధులు తీర్మానించారు. కర్మాగారానికి పూర్వ వైభవం తీసుకురావాలన్నారు. బుధవారం సాయంత్రం ... Read More
ఆరోపణలు నిజమని నిరూపిస్తేనే జగన్ డిక్లరేషన్ ఇస్తారు
అమరావతి,న్యూస్ వెలుగు; రాజకీయ పార్టీలతో పాటు హైందవ సంఘాలు సైతం తిరుమలలో జగన్ డిక్లరేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు వైసీపీ నేతలు మాత్రం భిన్నంగా స్పందిస్తున్నారు. తిరుమలలో జగన్ ... Read More
తిరుమల పర్యటన నేపథ్యంలో.. వైసీపీ కేడర్కు జగన్ కీలక సూచనలు
అమరావతి, న్యూస్ వెలుగు; YS Jagan | తిరుమల పర్యటన నేపథ్యంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలకు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ కీలక సూచనలు చేశారు. తన పర్యటన ... Read More
తిరుమల శ్రీవారి లడ్డూలో పలాస జీడిపప్పు.. 50 ఏండ్ల తర్వాత మళ్లీ ఇప్పుడే!
తిరుపతి, న్యూస్ వెలుగు; తిరుమల శ్రీవారి లడ్డూ వ్యవహారం దేశవ్యాప్తంగా పెను దుమారమే లేపింది. మహా ప్రసాదం తయారీలో వాడే నెయ్యి మాత్రమే కాదు.. జీడిపప్పు, యాలకులు, కిస్మిస్ వంటివన్నీ ... Read More
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ప్రభుత్వ మద్యంషాపులు రద్దు చేస్తూ ఆర్డినెన్స్
అమరావతి, న్యూస్ వెలుగు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (AP Government) మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్న మద్యంషాపుల( Government Liquor shops ) ... Read More
సీసీ కెమెరాలు ఏర్పాటు తప్పనిసరి
ఒంటిమిట్ట, న్యూస్ వెలుగు; వ్యాపారస్తులు తప్పనిసరిగా తమ దుకాణాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నట్లయితే జరిగే దొంగతనాలను నివారించవచ్చని గురువారం సాయంత్రం మండల కేంద్రమైన ఒంటిమిట్ట బస్టాండ్ ... Read More
సర్వ దోష నివారణార్థం శాంతి హోమం నిర్వహణ
విజయవాడ, న్యూస్ వెలుగు; శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం సర్వదోష నివారణార్థం, రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశముల మేరకు అన్ని ప్రముఖ ... Read More

