జాతికి అంకితం చేయన్నున్న ప్రధాని మోడీ
మహారాష్ట్ర : ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు మహారాష్ట్రలోని పూణెలో పర్యటించనున్నారు. 22 వేల 600 కోట్ల రూపాయల విలువైన వివిధ ప్రాజెక్టులను ఆయన ప్రారంభించి, శంకుస్థాపన చేసి, ... Read More
ప్రమాణాలు పాటించకుంటే అనుమతి రద్దు చేస్తాం: ముఖ్యమంత్ర్రి
తెలంగాణ : ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ల ఉద్యోగావకాశాలను మెరుగుపరిచేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ఇంటర్న్షిప్ కార్యక్రమాన్ని ప్రారంభించాలని యోచిస్తోంది. హైదరాబాద్లో బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ (బీఎఫ్ఎస్ఐ)లో విద్యార్థులకు ... Read More
అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన రాహుల్
హర్యానా: అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఊపందుకుందుకున్న నేపద్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ హర్యానా అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని ఈరోజు కర్నాల్ జిల్లా ... Read More
సెంట్రల్ డెస్క్ : బీరుట్లోని భారత రాయబార కార్యాలయం లెబనాన్కు వెళ్లవద్దని సలహా ఇచ్చింది మరియు ఇజ్రాయెల్ మరియు హిజ్బుల్లా మధ్య పెరుగుతున్న ఘర్షణ కారణంగా భారతీయ పౌరులను ... Read More
పరిశ్రమలకు మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక చర్యలు; మంత్రి లోకేష్
విశాఖపట్నం, న్యూస్ వెలుగు; ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులకు విస్తృత అవకాశాలున్నాయని రాష్ట్ర ఐటి శాఖా మంత్రి నారా లోకేశ్ తెలిపారు. విశాఖలో నిర్వహించిన సీఐఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సదస్సులో మంత్రి మాట్లాడుతూ.. ... Read More
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై సీఎం రేవంత్ సమీక్ష
హైదరాబాద్, న్యూస్ వెలుగు; ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై సచివాలయంలో మంత్రులు , సీఎం సలహాదారు , తెలంగాణ చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి , ఇతర ఉన్నతాధికారులతో సీఎం సమీక్షించారు.ప్రధానమంత్రి ... Read More
అర్జీలను వెను వెంటనే పరిష్కరించాలి ; రాష్ట్ర ఆరోగ్యశాఖమంత్రి
విజయవాడ, న్యూస్ వెలుగు; ప్రజల నుంచి వచ్చిన అర్జీలను వెను వెంటనే పరిష్కరించాలని రాష్ట్ర ఆరోగ్యశాఖమంత్రి వై.సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. విజయవాడలోని భారతీయజనతాపార్టీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల ... Read More

