BREAK NEWS

దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి కార్యక్రమంలో  పాల్గొన్న  బిజెపి  రాష్ట్ర అధ్యక్షురాలు

దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి కార్యక్రమంలో  పాల్గొన్న  బిజెపి  రాష్ట్ర అధ్యక్షురాలు

విజయవాడ, న్యూస్ వెలుగు; దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి కార్యక్రమాలను విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించారు.ఈ సందర్భంగా బీజెపి రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమండ్రి పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురంధీశ్వరి ... Read More

కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు చేసిన ప్రధాని మోదీ

కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు చేసిన ప్రధాని మోదీ

నేషనల్, న్యూస్ వెలుగు; బంధుప్రీతి, కుటంబపాలనే కాంగ్రెస్ అజెండా అని..దేశ రాజకీయాలను తన కుటుంబ వారసత్వంగా ఆ పార్టీ మార్చివేసిందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు.హరియాణాలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ... Read More

ముగిసిన జమ్మూ కశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికల రెండో విడత పోలింగ్‌

ముగిసిన జమ్మూ కశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికల రెండో విడత పోలింగ్‌

నేషనల్, న్యూస్ వెలుగు; జమ్మూ కశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికల రెండో విడత పోలింగ్‌ ముగిసింది.మొత్తం ఆరు జిల్లాలలోని 26 స్థానాలకు జరిగిన పోలింగ్ లో 25లక్షల 78వేల మంది ఓటర్లు ... Read More

ఇది మంచి ప్రభుత్వం  కార్యక్రమంలో కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు

ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు

శ్రీకాకుళం, న్యూస్ వెలుగు;  శ్రీకాకుళం నియోజకవర్గం కుందువానిపేట గ్రామంలో నిర్వహించిన ''ఇది మంచి ప్రభుత్వం'' కార్యక్రమంలో కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర వ్యవసాయ ... Read More

అన్న క్యాంటీన్ ఏర్పాటు చేయండి

అన్న క్యాంటీన్ ఏర్పాటు చేయండి

హోళగుంద,న్యూస్ వెలుగు: మండల కేంద్రంలో అన్న క్యాంటీన్ ఏర్పాటు చేయాలని బుధవారం టీడీపి నాయకులు మాజీ సర్పంచ్ రాజా పంపన్న గౌడ,కాడ సిద్దప్ప,మురళీ ధర్,దుర్గయ్య కోరారు.ఈ సందర్భంగా వారు ... Read More

YS Jagan | ఈనెల 28న తిరుమలకు కాలినడకన వైఎస్‌ జగన్‌

YS Jagan | ఈనెల 28న తిరుమలకు కాలినడకన వైఎస్‌ జగన్‌

అమరావతి, న్యూస్ వెలుగు : వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ (YS Jagan) ఈనెల 28న తిరుమలకు కాలినడకన వెళ్లనున్నారు. లడ్డూ (Laddu) వ్యవహారంలో చంద్రబాబు ... Read More

రితిక ను సన్మానిచ్చిన మరియా చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ డా, జి.ఏ.ఆగష్టిన్ రాజ్

రితిక ను సన్మానిచ్చిన మరియా చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ డా, జి.ఏ.ఆగష్టిన్ రాజ్

జమ్మలమడుగు టౌన్, న్యూస్ వెలుగు;  ఈ సందర్బంగా మరియా చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మాట్లాడుతూ జమ్మలమడుగు లోని సెయింట్ మేరీస్ స్కూల్ లో 8వ తరగతి చదువుతున్న రితిక ... Read More