సెప్టెంబరు 26న మహాలో వివిధ ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు
ఢిల్లీ, న్యూస్ వెలుగు; 22,600 కోట్ల విలువైన శంకుస్థాపన చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ గురువారం మహారాష్ట్రలోని పూణేలో పర్యటించనున్నారు. పూణే మెట్రో రైలు ప్రాజెక్ట్ (ఫేజ్-1) పూర్తి ... Read More
సూపర్ సిక్స్ హామీలు అమలు చేయాలంటూ,,,థాలీ బజావో కార్యక్రమంలో షర్మిల
అమరావతి, న్యూస్ వెలుగు; 2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు ముందు వైసీపీ టార్గెట్గా విమర్శనాస్త్రాలు సంధించిన ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల.. ప్రస్తుతం టీడీపీ కూటమి ప్రభుత్వంపై ఫోకస్ ... Read More
రైతు శ్రేయస్సు కోసం పొలం పిలుస్తోంది కార్యక్రమం
హోళగుంద, న్యూస్ వెలుగు: మండల పరిధిలోని యబ్బటం లింగంపల్లి గ్రామం లో బుధవారం మండల వ్యవసాయ అధికారి ఆనంద్ లోక దళ్ ఆధ్వర్యంలో పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు.ఈ ... Read More
విద్యుత్ స్తంభంకు మంటలు
హోళగుంద, న్యూస్ వెలుగు: మండల కేంద్రంలో రాజా నగర్,బుడగ జంగాల కాలనీ నందు విద్యుత్ వైర్లు ఒకటికి ఒకటి తగిలి మంటలు చెలరేగాయి.దీంతో కాలనీ వాసులు భయాందోళనకు గురయ్యారు.కావున ... Read More
రాష్ట్ర స్థాయి జూడో క్రీడల్లో గోల్డ్ మెడల్ సాధించిన రాంపల్లి విద్యార్థి వాసు
తుగ్గలి న్యూస్ వెలుగు ప్రతినిధి: తుగ్గలి మండలం పరిధిలోని రాంపల్లి గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన చిన్న హోతురు విజయలక్ష్మి,చిన్న హోతూరు విష్ణు దంపతులకు జన్మించిన చిన్న ... Read More
రెండవ తేదీ నుంచి దసరా సెలవులను ప్రకటించాలి
పిఆర్టియు జిల్లా కార్యదర్శి అంగడి లోకేష్ తుగ్గలి/క్రిష్ణగిరి న్యూస్ వెలుగు ప్రతినిధి: దసరా సెలవులను అక్టోబర్ 4కు బదులుగా అక్టోబర్ 2వ తేదీ నుంచి 13వ తేదీ వరకు ... Read More
పెరవలి గ్రామం నందు పొలం పిలుస్తోంది కార్యక్రమం
మద్దికేర న్యూస్ వెలుగు ప్రతినిధి:మద్దికేర మండల పరిధిలోని గల పెరవలి గ్రామం నందు మద్దికేర మండల వ్యవసాయ అధికారి రవి ఆధ్వర్యంలో బుధవారం రోజున పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని ... Read More

