ఇది ప్రజా సంక్షేమ ప్రభుత్వం
*ప్రజా ఆకాంక్షలకు,అవసరాలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుంది. *వంద రోజుల్లోనే మెగా డీఎస్సీ నిరుద్యోగ యువతకు భరోసా హోళగుంద,న్యూస్ వెలుగు: రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు,అవసరాలకు అనుగుణంగా కూటమి ... Read More
ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పిటిషన్ను కొట్టేసిన కర్ణాటక హైకోర్టు
కర్ణాటక :మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ముడా) స్థల కేటాయింపు కేసులో అక్రమాలపై దర్యాప్తునకు గవర్నర్ థావర్చంద్ గెహ్లాట్ మంజూరు చేయడాన్ని సవాలు చేస్తూ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వేసిన ... Read More
పొలం పిలుస్తుంది కార్యక్రమం
హోళగుంద,న్యూస్ వెలుగు: మండల కేంద్రంలో మంగళవారం మండల వ్యవసాయ అధికారి ఆనంద్ లోక దళ్ ఆధ్వర్యంలో పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆలూరు తెలుగుదేశం ... Read More
573 ప్రత్యక్ష పన్ను కేసులను పరిష్కరించిన సుప్రీంకోర్టు
ఢిల్లీ : ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించినట్లుగా, అప్పీళ్లను దాఖలు చేయడానికి సవరించిన ద్రవ్య పరిమితుల నేపథ్యంలో, పన్ను ప్రభావం ₹5 కోట్ల కంటే తక్కువ ఉన్న 573 ... Read More
చెరుకులపాడు పోలీసు పికెట్ ను తనిఖీ చేసి జిల్లా ఎస్పీ
కర్నూలు, న్యూస్ వెలుగు; క్రిష్ణగిరి పోలీసు స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ క్రిష్ణ గిరి మండలం, చెరుకులపాడు ఫ్యాక్షన్ గ్రామంలో ... Read More
పొగాకు సెజేషన్ మాన్పించు కేంద్రాలు ఏర్పాటు
కర్నూలు,న్యూస్ వెలుగు; దేశవ్యాప్తంగా పొగాకు రహిత యువత ప్రచారం 2.0 లో బాగంగా కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ విభాగం పిలుపు మేరకు కర్నూలు మెడికల్ కాలేజ్ ... Read More
పౌర సరఫరాల గౌడామ్ పాయింట్ ను తనిఖీ చేసిన ఆదోని సబ్ కలెక్టర్
ఆదోని, న్యూస్ వెలుగు; ఆదోని పౌర సరఫరాల గొదం పాయింటను మంగళవారం ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ తనిఖీ చేశారు ఈ సందర్భంగా సబ్ కలెక్టర్... గొదంలో ... Read More

