గోపూజతో ముగిసిన తితిదే ధార్మిక కార్యక్రమాలు
కర్నూలు (న్యూస్ వెలుగు): ఓర్వకల్లు మండలం, బ్రాహ్మణపల్లి గ్రామం,ఆరోగ్యవంతమైన జీవన విధానం హిందుత్వమని, దేశానికి, సమాజానికి హిందూ జీవన విధానం శ్రీరామరక్ష అని తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ... Read More
సైన్స్ ఎగ్జిబిషన్లో మెరిసిన రిడ్జ్ స్కూల్ విద్యార్థులు
కర్నూలు (న్యూస్ వెలుగు): రిడ్జ్ స్కూల్ విద్యార్థులు రూపొందించిన వినూత్న సైన్స్ ప్రాజెక్ట్ “బ్రెయినీ బ్యాగ్” విశాఖపట్నంలో జరిగిన సీబీఎస్ఈ రీజినల్ లెవల్ సైన్స్ ఎగ్జిబిషన్లో ప్రతిభ కనబరిచి ... Read More
పల్లె పండుగ నిర్వహించేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలి : ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
ఏపీ అమరావతి (న్యూస్ వెలుగు ): పల్లె ప్రజలకు నాణ్యతతో కూడిన స్వచ్ఛమైన తాగునీటి సరఫరా, గుంతలు లేని రహదారులు అందుబాటులో ఉంచాలన్నదే తన ముందున్న ప్రధాన లక్ష్యమని ... Read More
విశాఖ కేజీహెచ్ లో కరెంటు కట్ ఆగ్రహించిన మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్
ఏపీ అమరావతి (న్యూస్ వెలుగు ): ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ప్రస్తుత పరిణామాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ట్విట్టర్ వేదికగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోస్ట్ చేస్తూ.. ... Read More
అనంతపురానికి ఎంత చేసినా తక్కువే మంత్రి నారా లోకేష్
అనంతపురం జిల్లా (న్యూస్ వెలుగు): కల్యాణదుర్గం పట్టణంలో నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలు, నేతల సమన్వయ సమావేశంలో మంత్రి నారాలోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. చంద్రబాబుకి ... Read More
సీజనల్ హాస్టల్ ను ప్రతి విద్యార్థి సద్వినియోగం చేసుకోవాలి
తుగ్గలి (న్యూస్ వెలుగు):మండల వ్యాప్తంగా ఏర్పాటుచేసిన సీజనల్ హాస్టల్ ను ప్రతి ఒక్క విద్యార్థి సద్వినియోగం చేసుకోవాలని తెలుగుదేశం పార్టీ నాయకులు తెలియజేశారు.శుక్రవారం రోజున తుగ్గలి మండలంలో పత్తికొండ ... Read More
మాజీ ఎమ్మెల్యే కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన వైసిపి నాయకులు
తుగ్గలి (న్యూస్ వెలుగు): పత్తికొండ మాజీ శాసన సభ్యురాలు,ప్రస్తుత పత్తికొండ నియోజకవర్గ వైసిపి ఇన్చార్జ్ కంగాటి శ్రీదేవి జన్మదిన వేడుకలను వైసీపీ శ్రేణులు శుక్రవారం రోజున ఘనంగా నిర్వహించారు.ఈ ... Read More

