ఢిల్లీలో ముగిసిన ఎన్సీసీ క్యాంప్
ఢిల్లీ :నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (NCC) థాల్ సైనిక్ క్యాంప్-2024 ఈరోజు న్యూఢిల్లీలో ముగిసింది. 12 రోజుల శిబిరంలో దేశవ్యాప్తంగా ఉన్న పదిహేడు ఎన్సిసి డైరెక్టరేట్లకు ప్రాతినిధ్యం వహిస్తూ ... Read More
తీపికబురు అందించిన కేంద్రం
ఢిల్లీ : ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన (AB PMJAY) పథకాన్ని ప్రజలకు మరింత సులభతరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను జారీ ... Read More
రైతుల భాగస్వామ్యంతో ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటు
గ్రామాల్లో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ఏర్పాటుకు ప్రోత్సాహం ఎంఎస్ఎంఈ, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష అమరావతి,న్యూస్ వెలుగు: సూక్ష్మ, చిన్న, మధ్యతరహా ... Read More
శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి హుండీ లెక్కింపు
విజయవాడ, న్యూస్ వెలుగు; 15 రోజులకు నగదు: రూ. 82,03,392/- లు,కానుకల రూపములో- బంగారం: 145 గ్రాములు,- వెండి: 1 కేజీల 870 గ్రాములు భక్తులు హుండీ ద్వారా ... Read More
మెరిసిన మట్టిలో మాణిక్యం
హోళగుంద, న్యూస్,వెలుగు : యూ-23 ఆసియా బీచ్ సెపక్టక్రా ఛాంపియన్ షిప్-2024లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడానికి ఎంపిక అయన ఆలూరు మండలానికి చెందిన సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందిన ... Read More
ఏళ్ళు గడిచిన కనిపించని రహదారులు..!
హొళగుంద, న్యూస్ వెలుగు:మండల పరిధిలో పెద్దగొనెహల్ గ్రామంలో ఎస్సీ, బీసీ కాలనీలో సీసీ రోడ్లు లేక కాలనీ వాసులు నరక యాతన అనుభవిస్తున్నారు.ముఖ్యంగా డ్రైనేజీ నీరు ఎటు పారకుండ ... Read More
కృష్ణమ్మ హారతుల ట్రయల్ రన్
ఇంద్రకీలాద్రి, విజయవాడ ; శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి సూచనల మేరకు పవిత్ర కృష్ణ నదీమ తల్లికి దుర్గా ... Read More

