రాహుల్ వ్యాఖ్యలపై మండిపడిన బీజేపీ
ఢిల్లీ : అమెరికాలో భారత వ్యతిరేక వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీపై బీజేపీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. రిజర్వేషన్లపై ఆయన చేసిన వ్యాఖ్యలకు బీజేపీ పార్టీ మండిపడింది. ... Read More
అరవింద్ కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీ పొడగించిన కోర్టు
ఢిల్లీ : మద్యం పాలసీ కుంభకోణం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీని ఢిల్లీ కోర్టు ఈ ... Read More
స్వాతంత్ర్య సమరయోధులను అనుక్షణం స్మరించుకోవాలి
డోన్,న్యూస్ వెలుగు; సెప్టెంబర్ 11 న స్వాతంత్ర్య సమరయోధుడుగాంధేయవాది శ్రీ వినోభా భావే గారి జయంతి సందర్బంగాడోన్ పట్టణం లో సామాజిక కార్యకర్త డోన్ పి.మహమ్మద్ రఫి ఆద్వర్యంలో ... Read More
సీనియర్ సిటిజన్లకు శుభవార్త చెప్పిన కేంద్రం..
ఢిల్లీ ; సీనియర్ సిటిజన్ల కోసం కేంద్ర ప్రభుత్వం బుధవారం శుభవార్త చెప్పింది. 90 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లకు ‘ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి ... Read More
16 ఏండ్లలోపు పిల్లలు సోషల్మీడియా వినియోగంపై నిషేధం!
వయోపరిమితి విధించేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం యోచన న్యూఢిల్లీ : ఇటీవలి కాలంలో సోషల్ మీడియా వినియోగం విపరీతంగా పెరిగింది. చిన్నాపెద్దా తేడాలేకుండా అందరూ దానికి బానిలైపోతున్నారు. ఈ నేపథ్యంలో ... Read More
హైదరాబాద్లో రేవ్ పార్టీపై దాడి నిర్వహించిన SOT పోలీసులు
హైదరాబాద్,న్యూస్ వెలుగు ;హైదరాబాద్ - గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గెస్ట్ హౌస్లో రేవ్ పార్టీని మాదాపూర్ SOT పోలీసులు భగ్నం చేశారు.18 మంది యువతీయువకులను అదుపులోకి ... Read More
వరద బాధితులకు లక్ష రూపాయల చెక్కు అందజేత
వైకుంఠం శివ ప్రసాద్,జ్యోతి హోళగుంద, న్యూస్,వెలుగు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి వైకుంఠం శివప్రసాద్, టిడిపి మహిళా నాయకురాలు వైకుంఠం జ్యోతి విజయవాడ వరద బాధితులకు లక్ష రూపాయల ... Read More

