గాంధీ ఆచరణలు నేటి తరానికి ఆదర్శం :కేంద్ర మంత్రి
న్యూఢిల్లీ: రాజ్ఘాట్లో మహాత్మా గాంధీకి అంకితం చేసిన ప్రత్యేక రైల్వే కోచ్ను కేంద్ర సాంస్కృతిక మరియు పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ బుధవారం ప్రారంభించారు. ఈ ... Read More
నైటింగేల్ అవార్డ్స్ ను అందించిన రాష్ట్రపతి
ఢిల్లీ : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు న్యూ ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో నర్సులకు నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డ్స్ 2024ను ప్రదానం చేశారు.నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డును ... Read More
మూడు సంవత్సరాల కనిష్టానికి క్రూడాయిల్ ధరలు
న్యూస్ వెలుగు మార్కెట్ : అంతర్జాతీయ క్రూడాయిల్ ధరలు నిన్న దాదాపు మూడు సంవత్సరాల కనిష్టానికి పడిపోయాయి, బెంచ్మార్క్ బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ డిసెంబరు 2021 తర్వాత మొదటిసారిగా ... Read More
ప్రపంచ దేశాలకు బ్యాటరీల ఎగుమతి చేస్తాం: కేంద్రమంత్రి
ఢిల్లీ : లిథియం అయాన్ బ్యాటరీలను ఎగుమతి చేసే స్థాయికి త్వరలోనే భారత్ చేరుకుంటుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఢిల్లీలో నిర్వహించిన సొసైటీ ఆఫ్ అటోమొబైల్ మ్యానుఫాక్చరర్స్ ... Read More
సీఎం రేవంత్ రెడ్డి కి చెక్కులను అందించిన పారిశ్రామికవేత్తలు
తెలంగాణ : వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 5 కోట్ల , విరాళాన్ని మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ పీవీ కృష్ణారెడ్డి ... Read More
7.7 కోట్లు విరాళం ఇచ్చిన రాష్ట్ర పంచాయతీరాజ్ ఛాంబర్
అమరావతి : భారీ వర్షాలు, వరదలతో నిరాశ్రయులు అయిన ప్రజలను ఆదుకునేందుకు ముందుకు రావాలని ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు వివిధ సంఘాలు, స్థానిక సంస్థల ... Read More
30 కోట్ల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఉపముఖ్యమంత్రి
అమరావతి : ఉమ్మడి అనంతపురం జిల్లాలో శ్రీ సత్యసాయి వాటర్ సప్లై ప్రాజెక్టు బోర్డు ద్వారా 1341 గ్రామాల్లో, సుమారు 20 లక్షల జనాభాకు తాగునీరు అందించే ఈ ... Read More

