కాకినాడ జిల్లా ముంపుప్రాంతాల్లో పర్యటించిన డిప్యూటీ సీఎం
కాకినాడ జిల్లా గొల్లప్రోలు ముంపు ప్రాంతాల్లో ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పర్యటించారు. ఏలేరు వరద ముంపు కారణంగా గొల్లప్రోలులో నీట మునిగిన జగనన్న కాలనీ, పంట పొలాలను పరిశీలించారు. ... Read More
కుళ్లిపోయిన మిరప,పత్తి పంటలను పరిశీలించిన కూటమి పార్టీ నాయకులు వ్యవసాయ అధికారి
హోళగుంద, న్యూస్,వెలుగు: మండలంలో రైతులు పొలాల్లో విత్తిన పంటలు వర్షాల కారణంగా రైతులు నష్టపోయారు.మొదట్లో అనావృష్టి ఇప్పుడు అతివృష్టి వల్ల ప్రస్తుతం పంటలు దెబ్బతింటున్నాయి.మరియు పంట పండించిన రైతుకు ... Read More
ఆ పథకాన్ని 10 ఏళ్ళపాటు పొడగించిన కేంద్రం
ఢిల్లీ : కేంద్ర పౌర విమానాయాన శాఖ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఉడాన్ పథకాన్ని మరో 10 ఏళ్ళపాటు కొనసాగించనున్నట్లు కేంద్ర పౌర విమానాయన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ ... Read More
వరద బాధితులకు ఆర్ధిక సహాయం అందించిన లలితా జ్యూవెలరీ అధినేత
అమరావతి : వరద బాధితుల సహాయార్ధం లలితా జ్యువెలిరీ మార్ట్ లిమిటెడ్ అధినేత ఎమ్.కిరణ్ కుమార్ రూ. 1 కోటి విరాళాన్ని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు ... Read More
శోభాయమానంగా వినాయక నిమజ్జన వేడుకలు
● బైబై గణేశా అంటూ చిన్నారులు నినాదాలు ● డప్పువాయిద్యాలతో హోరెత్తిన నందికోలు ఆడిస్తూ గణేష్ మహరాజ్ కి జై హొళగుంద...రంగులు చెల్లుకున్న చిన్నారులు, యువత ● నిమర్జన ... Read More
కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ తప్పని సరి : కేంద్రం
ఢిల్లీ : బొగ్గు మంత్రిత్వ శాఖ న్యూఢిల్లీలో బొగ్గు ప్రభుత్వ రంగ సంస్థల కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) కార్యకలాపాల పై సమీక్షా సమావేశాన్ని నిర్వహించింది. CSR కార్యక్రమాల ... Read More
ఔషదాలపై జీఎస్టీ ని తగ్గించిన కేంద్రం
ఢిల్లీ : కేన్సర్ ఔషధాలపై గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ (జీఎస్టీ)ని 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించాలని జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయించింది. నిన్న ఢిల్లీలో జరిగిన ... Read More

