గోపాలపట్నంలో విరిగిపడ్డ కొండచరియలు అప్రమత్తం చేసిన అధికారులు
గోపాలపట్నం: ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా విశాఖ నగరంలోని గోపాలపట్నంలో కొండచరియలు విరిగిపడుతున్నాయి. దీంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రామకృష్ణనగర్ కాళీమాత గుడి దారిలో కొండచరియలు విరిగిపడ్డాయి. ... Read More
ముంపు ప్రాంతాల్లో పర్యటించిన మంత్రులు శ్రీనివాస్ , నారాయణ
విజయవాడ: నగరంలోని సింగ్ నగర్ చుట్టుపక్కల వరద క్రమంగా తగ్గుతోందని మంత్రి నారాయణ తెలిపారు. ముంపు ప్రాంతాల్లో మంత్రి కొండపల్లి శ్రీనివాస్తో కలిసి ఆయన పర్యటించారు. ఇందిరా నాయక్ ... Read More
బుడమేరు ముంపు ప్రాంతాల్లో మంత్రి అచ్చెన్నాయుడు
విజయవాడ: వరదల నేపథ్యంలో విజయవాడలోని చిట్టినగర్, బుడమేరు ముంపు ప్రాంతాల్లో మంత్రి అచ్చెన్నాయుడు పర్యటించారు. ద్విచక్రవాహనంపై వీధివీధికి వెళ్లి వరద బాధితులను పరామర్శించారు. నిత్యావసర వస్తువుల పంపిణీని పరిశీలించారు. ... Read More
బంగాళాఖాతంలో అల్పపీడనం సమావేశమైన సీఎం
అమరావతి : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నందున ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను అప్రమత్తం చేశారు. కలెక్టర్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం.. ఆయా జిల్లాల్లో పరిస్థితులు, ... Read More
జీఎస్టీ కౌన్సిల్ సమావేశం నేడే..!
న్యూఢిల్లీలో నేడు 54వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షత వహించనున్నారు. ఈ ఏడాది జూన్లో జరిగిన చివరి ... Read More
మన్ కీ బాత్ లో మీరు పాలుపంచుకోండి :మోడీ
ఢిల్లీ : సెప్టెంబర్ 29న నిర్వహించే మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ దేశ, విదేశాల్లోని ప్రజలతో తన ఆలోచనలను పంచుకోనున్నారు. రేడియో కార్యక్రమంలో 114వ ... Read More
Mpox కేసులపై కొనసాగిస్తున్న వైద్య పరీక్షలు
ఢిల్లీ : దేశంలో ప్రస్తుతం Mpox కేసులను నమోదు చేసినట్లు ఆరోగ్యశాఖ వెల్లడించినట్లు పేర్కొంది. కొన్ని కోసులను అనుమానిత కేసులుగా నమోదు చేయడం జరిగిందని , ప్రస్తుతం ఆసుపత్రిలో ... Read More

