తొలి విదేశాంగ మంత్రుల సమావేశంలో మంత్రి జైశంకర్
న్యూస్ వెలుగు అంతర్జాతీయ డెస్క్ : భారత్-గల్ఫ్ సహకార మండలి (జిసిసి) తొలి విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొనేందుకు విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ రియాద్ చేరుకున్నారు. ... Read More
క్రీడాకారులను అభినందించిన రాష్ట్రపతి
ఢిల్లీ : పారిస్ పారాలింపిక్ గేమ్స్లో భారత బృందం అద్భుత విజయాలు సాధించడం పట్ల ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము సంతోషం వ్యక్తం చేశారు. ఇప్పటివరకు 13 క్రీడల్లో భారత్ ... Read More
దసరా మహోత్సవాలకు ఏర్పాట్లు
ఇంద్రకీలాద్రి, విజయవాడ న్యూస్ వెలుగు: శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం దసరా మహోత్సవములు -2024 సందర్భంగా దసరా పనులలో భాగముగా ప్రతి సంవత్సరం వలె వినాయక ... Read More
వరద భాధితుల సహాయర్థం దుర్గ గుడి అన్నదానం
ఇంద్రకీలాద్రి, విజయవాడ న్యూస్ వెలుగు :శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం వరద భాధితుల సహాయర్థం దుర్గ గుడి అన్నదాన విభాగంలో తయారవుచున్న పులిహోర ప్యాకింగ్ ను ఆలయ ... Read More
గణనాథునికి పూజలు
హొళగుంద, న్యూస్,వెలుగు:మండల వ్యాప్తంగా వినాయక చవితిని పురస్కరించుకుని శనివారం సర్వ గణాలకు అధిపతి అయిన గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఇందులో భాగంగా శ్రీ దెవ్వమ్మ అవ్వ ఆలయంలో శ్రీ ... Read More
శ్రీ మాళ మల్లేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు
హోళగుంద, న్యూస్, వెలుగు:మండల పరిధిలో దేవరగట్టు కొండ ప్రాంతంలో వెలసిన శ్రీ మాళ సహిత మల్లేశ్వర స్వామి దేవాలయంల్లో ఆదివారం సందర్భంగా స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు.అలాగే అర్చకులు ... Read More
వేగవంతంగా సీసీ రోడ్డు నిర్మాణ పనులు
హోళగుంద, న్యూస్ వెలుగు:మండల కేంద్రంలో ఆదివారం బిసి కాలనీకి వెళ్ళే రహదారికి రూ.5 లక్షల జడ్పీ నిధులతో సీసీ రోడ్డు నిర్మాణం పనులు వేగవంతంగా ప్రారంభమైయ్యాయి.ఈ కార్యక్రమంలో జిల్లా ... Read More

