నిమజ్జనానికి కావాల్సిన ఏర్పాట్లను పరిశీలించిన ఎస్ఐ
హొళగుంద, న్యూస్ వెలుగు:మండల కేంద్రంలో నేడు జరిగే వినాయక నిమజ్జన స్థలాన్ని ఆదివారం ఎస్ఐ బాల నరసింహులు,పంచాయితీ కార్యదర్శి రాజశేఖర్,సర్పంచ్ తనయుడు పంపాపతి,మాజీ టీడీపీ మండల కన్వీనర్ వీరన్న ... Read More
ఘనంగా టీడీపీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి పుట్టినరోజు జన్మదిన వేడుకలు
కడప,న్యూస్ వెలుగు ; కడప నగరం స్థానిక 13 వ డివిజన్ బృందావన్ కాలనీలో ఆర్ఎస్యు రాష్ట్ర అధ్యక్షులు రవిశంకర్ రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ జిల్లా అధ్యక్షులు రెడ్డప్ప ... Read More
మాజీ వార్డెన్ కురువ రాముడు మృతి తీరని లోటు
కర్నూలు,న్యూస్ వెలుగు ; కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలం ఏరుకలచెరువు గ్రామంలో కురువ రాముడు జన్మించినాడు. ఆయన విద్యాభ్యాసం ప్యాపిలి కర్నూలు అనంతపురంలో జరిగింది వార్డెన్ గా కోడుమూరు ... Read More
సాంఘిక సంక్షేమ వసతి గృహాలను అభివృద్ధి చేయాలి
రాయలసీమ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ ఆర్ఎస్ఓ డిమాండ్ ప్రొద్దుటూరు,న్యూస్ వెలుగు ; స్థానిక ప్రొద్దుటూరు పట్టణంలోని సాంఘిక సంక్షేమ వసతి గృహం నెంబర్ 2 హాస్టల్ నందు రాయలసీమ స్టూడెంట్స్ ... Read More
వరద బాధితుల సహాయార్థం విరాళాల సేకరణ ; డివైఎఫ్ఐ
జమ్మలమడుగు, న్యూస్ వెలుగు ;విజయవాడలో వరద బీభత్సానికి సర్వం కోల్పోయిన వరద బాధితుల సహాయార్థం కోసం మానవత్వం కలిగిన ప్రతి ఒక్కరి విరాళాలు ఇచ్చి సహాయం చేయాలని డివైఎఫ్ఐ ... Read More
నటుడు మురళీమోహన్ కు నోటిస్ ఇచ్చిన హైడ్రా
తెలంగాణ :నటుడు మురళీమోహన్కు చెందిన జయభేరి సంస్థకు నోటీసులు ఇచ్చిన హైడ్రా 15 రోజుల్లో నిర్మాణాలు కూల్చకపోతే మేమే కూల్చేస్తామని నోటీసులు. గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లోని రంగలాల్ ... Read More
ఏఏవీ రంగ రాజుని అభినందించిన సీఎం
తెలంగాణ : వరద బాధితుల సహాయం కోసం ఎన్సీసీ కన్స్స్ట్రక్షన్స్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ ఏఏవీ రంగ రాజు ముఖ్యమంత్రి సహాయనిధికి ఒక కోటి రూపాయలు విరాళంగా ఇచ్చారు. ... Read More

