రాష్ట్రస్థాయి పోటీలకు గార్గేయాపురం విద్యార్థులు 

రాష్ట్రస్థాయి పోటీలకు గార్గేయాపురం విద్యార్థులు 

కర్నూలు( న్యూస్ వెలుగు):విద్యార్థలో దాగివున్న క్రీడా నైపుణ్యాలను వెలికి తీసి వారిని క్రీడా పోటీలు దోహద పడతాయని ప్రధానోపాధ్యాయులు వెంకట రాముడు అన్నారు.గురువారం కర్నూలు సమీపంలో ఉన్న గార్గేయపురం ... Read More

అమరావతి(న్యూస్ వెలుగు) : ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఉండవల్లి నివాసంలో స్కిల్ డెవలప్ మెంట్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించాను. రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ... Read More

ఉన్నత విద్యాశాఖ పై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన మంత్రి నారా లోకేష్

ఉన్నత విద్యాశాఖ పై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన మంత్రి నారా లోకేష్

Rఅమరావతి(న్యూస్ వెలుగు) : ఐటీ విద్యాశాఖ మంత్రి నారాలోకేష్ ఉండవల్లి తన నివాసంలో బుధవారం ఉన్నత స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో పరిపాలనకు ... Read More

సిద్దేశ్వర ఆలయంలో ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు 

సిద్దేశ్వర ఆలయంలో ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు 

వెల్దుర్తి (న్యూస్ వెలుగు) : కర్నూలు జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో శ్రీ శ్రీ సిద్దేశ్వర ఈశ్వరలయంలో కార్తీక పౌర్ణమి వేడుకలు ఘనంగా నిరసించినట్లు ఆలయ ధర్మకర్త ఎల్ ... Read More

గ‌వ‌ర్న‌ర్ న‌జీర్‌ కి అభినంద‌న‌లు తెలిపిన వైఎస్ జగన్

గ‌వ‌ర్న‌ర్ న‌జీర్‌ కి అభినంద‌న‌లు తెలిపిన వైఎస్ జగన్

ఏపీ అమరావతి (న్యూస్ వెలుగు) : న్యాయ‌మూర్తిగా ఎన్నో కీల‌క‌ తీర్పులు ఇచ్చిన అబ్దుల్ న‌జీర్ కి, గ‌వ‌ర్న‌ర్‌గా కూడా రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడ‌డంలో ముందున్నారు. చట్టం, న్యాయ ... Read More

కార్తీకదీపం కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో తరలిరావాలి

కార్తీకదీపం కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో తరలిరావాలి

హొలగుంద (న్యూస్ వెలుగు): మండల కేంద్రానికి శ్రీ సిద్దేశ్వర స్వామి దేవాలయంలో బుధవారం కార్తీకదీపం కొండ గుహలోవెలసిన శ్రీ శ్రీ సిద్దేశ్వర స్వామి ఆలయం లో ప్రత్యేక పూజలు ... Read More

 శ్రీ కనకదాస్ జయంతి విజయవంతం చేయాలి

 శ్రీ కనకదాస్ జయంతి విజయవంతం చేయాలి

హొలగుంద (న్యూస్ వెలుగు): మండలకేంద్రంలో శ్రీ శ్రీ భక్త కనకదాస్ 538వ జయంతి సందర్బంగా ఆలూరు నియోజక వర్గ అన్ని గ్రామాల్లో జరుగబోయి శ్రీ శ్రీ భక్త కనకదాసు ... Read More