వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం
విజయవాడ:నగరంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు మరోసారి పర్యటించారు. ఎనికేపాడు వద్ద ఏలూరు కాల్వ, బుడమేరు ముంపు ప్రాంతాలను ఆయన పరిశీలించారు. బల్లకట్టుపై బుడమేరు దాటి ముంపు ... Read More
అడ్వాణీకి పార్టీ సభ్యత్వాన్ని అందించిన జేపీ నడ్డా
ఢిల్లీ : బీజేపీ అగ్రనాయకుడు ఎల్కే అడ్వాణీకి పార్టీ సభ్యత్వ నమోదు ధ్రువీకరణ పత్రాన్ని అందించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా ఢిల్లీలోని ఆయన నివాసానికి వెళ్లి స్వయంగా అందించిన ... Read More
ముంపు ప్రాంతాలను పరిశీలించిన కేంద్రమంత్రి
అమరావతి : ఆంధ్ర ప్రదేశ్లో వరద ముంపు ప్రాంతాల పరిశీలనకు వచ్చిన కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు ఏరియల్ సర్వే ద్వారా రాష్ట్ర మంత్రి లోకేష్ వివిధ ... Read More
దెబ్బతిన్న గేట్ల మరమ్మత్తు పనులను చేపట్టిన అధికారులు
విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద దెబ్బతిన్న గేట్లకు మరమ్మత్తు పనులను సరిచేసేందుకు అధికారులు రంగంలోకి దిగారు , పనులను వేగవంతం చేసినట్లు అధికారులు వెల్లడించారు. గేట్లకు అడ్డుగా ఉన్న ... Read More
పంటను పరిశీలించిన కేంద్ర మంత్రి
గుంటూరు జిల్లా: కోల్లిపర, బొమ్మవానిపాలెం గ్రామాల్లో ముంపునకు గురైన అరటి, పసుపు, నిమ్మ తదితర పంటలను కేంద్ర గ్రామీణాభివృధ్ది, కమ్యూనికషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ... Read More
వరద బాధితులకు నిత్యవసర సరుకులు పంపిణీ
జమ్మలమడుగు,న్యూస్ వెలుగు ; విజయవాడలో కురిసిన భారీ వర్షాలకు విజయవాడ మొత్తం వరదల్లో చిక్కుకుంది. ఇందులో వరద బాధితులకు ఎవరు వంతు సహాయం చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే ... Read More
ఉత్తమ ఉపాధ్యాయ గురువులకు ఘన సన్మానం
జమ్మలమడుగు,న్యూస్ వెలుగు ;గురుపూజోత్సవం నాడు గురువులను, పెద్దలను గౌరవించడం, ఘనంగా సన్మానించడం ఎంతో సంతోషంగా ఉందని పెద్దముడియం మండల విద్యాశాఖ అధికారులు చింతకాయల చౌడయ్య, శివ జ్యోతిలు పేర్కొన్నారు. ... Read More

