పదివేల మంది తిరుగుబాటుదారులు ప్రధాన స్రవంతిలో కలిశారు : కేంద్ర హోంమంత్రి
ఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం, త్రిపుర రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి, నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర (NLFT) మరియు ఆల్ త్రిపుర టైగర్ ఫోర్స్ (ATTF)తో ముఖ్యమైన ... Read More
వెంకన్న భక్తులకు ఇక నాణ్యమైన లడ్డు: ఈవో
తిరుమల: శ్రీవారికి ఎంతో ప్రీతిపాత్రమైనా లడ్డు నాణ్యతను మరింత పెంచే ప్రయత్నం చేస్తున్నట్లు టిటిడి ఇఓ శ్యామలరావు వెల్లడించారు. తిరుపతిలోని అలిపిరి వద్దనున్న టీటీడీ మార్కెట్ గోడౌన్ నుంచి ... Read More
ఆందోళన చెందకండి అందరిని ఆదుకుంటాం : మంత్రి కొల్లు
అమరావతి : వరద బాధితులు ఆందోళన చెందవద్దని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటోందని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ... Read More
ప్రాజెక్టుల మరమ్మత్తులు చేపట్టి ప్రజల ప్రాణాలను కాపాడాలి
సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర డిమాండ్ జమ్మలమడుగు,న్యూస్ వెలుగు ;గత ప్రభుత్వ హాయంలో ఉమ్మడి కడప జిల్లాలోని అన్నమయ్య ప్రాజెక్టు తెగి భారీ స్థాయిలో ఆస్తి నష్టం ... Read More
మొక్కలు నాటి పచ్చదనం పెంపొదించాలి
పెద్దముడియం,న్యూస్ వెలుగు ; బుధవారం ఉదయం వనమహోత్సవం సందర్భంగా గుండ్లకుంట గురుకుల పాఠశాల ఆవరణలో మొక్కలు నాటిన జమ్మలమడుగు ఏ.పి.డి రామలింగేశ్వర రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కల ... Read More
పర్యావరణాన్ని కాపాడుదాం; డివైఎఫ్ఐ
పొద్దుటూరు, న్యూస్ వెలుగు ;రాబోవు గణపతి పండుగను పురస్కరించుకొని ప్రజలందరూ మట్టి గణపతులు ప్రతిష్టించి ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని ప్రొద్దుటూరు టూ టౌన్ సిఐ యుగంధర్ ... Read More
రమణీయం భద్రకాళి సమేత శ్రీ వీరభద్రేశ్వర స్వామి కుంభోత్సవం
జయ జయ మహా రుద్ర...శ్రీ వీరభద్ర.. ఆకట్టుకున్న వీరగాసే నృత్య ప్రదర్శన. హాజరైన అశేష భక్త జనం హోళగుంద, న్యూస్ వెలుగు:జయ జయ మహా రుద్ర...శ్రీ వీరభద్ర...అంటూ భక్తుల ... Read More

