కన్నుల పండుగగా నబీషా ఖాద్రి స్వామి గందోత్సవం
వందలాదిమంది భక్తులకు అన్నదానం .. జమ్మలమడుగు, న్యూస్ వెలుగు ;జమ్మలమడుగు పట్టణంలోని పెన్నానది ఒడ్డున కొలువై గత 237 సంవత్సరాల నుంచి భక్తి తో కొలిచిన భక్తులకు కోరిన ... Read More
నిత్యావసర వస్తువులు సామాన్యులకు అందుబాటులో ఉండాలి
మైలవరం,న్యూస్ వెలుగు ;కడప జిల్లా మైలవరం మండల పరిధిలోని మైలవరంలొ సిపిఐ భారత కమ్యూనిస్టు పార్టీ నిత్యవసర వస్తువుల ధరలు తగ్గించాలని . బుధవారం భారత కమ్యూనిస్టు పార్టీ ... Read More
వరద భాధితులకు పులిహోర ప్యాకెట్లు పంపిణీ
విజయవాడ,న్యూస్ వెలుగు ;వరద భాధితుల సహాయర్థం మూడోవ రోజు దుర్గ గుడి అన్నదాన విభాగంలో తయారవుచున్న పులిహోర ప్యాకింగ్ ను ఆలయ ఈవో కె ఎస్ రామరావు క్షేత్ర ... Read More
డిఎస్పీ వెంకటరామయ్యను కలిసిన ఎల్లార్తి మల్లికార్జున
హోళగుంద, న్యూస్ వెలుగు:పత్తికొండ డిఎస్పీ వెంకటరామయ్యను టీడీపి సినియర్ నాయకులు ఎల్లార్తి మల్లికార్జున బుధవారం మర్యాద పూర్వకంగా కలిశారు.అనంతరం శాలువ పూలమాలలతో సత్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో ... Read More
విజయవాడ వరద బాధితులకు విరాళాల సేకరణ
హోళగుంద, న్యూస్,వెలుగు :మండల కేంద్రంలో బుధవారం విజయవాడ వరద బాధితుల సహాయ సమైఖ్య ఆధ్వర్యంలో స్థానిక బస్టాండ్ నందు విరాళాలు సేకరించారు.ఈ సందర్భంగా టీడీపి మండల కన్వీనర్ డాక్టర్ ... Read More
వరద బాధితులకు ఆర్థిక సహాయాన్ని ప్రకటించిన ఎన్టీఆర్
న్యూస్ వెలుగు చిత్ర సీమ : తెలుగు రాష్ట్రాల్లో వరద బాధితుల సహాయార్థం ఎన్టీఆర్ రూ.కోటి విరాళం ప్రకటించారు. ఎన్టీఆర్ ఏపీ, తెలంగాణకు రూ.50లక్షల చొప్పున ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ... Read More
పద్మ అవార్డుల సమర్పణకు చివరి తేదీ
ఢిల్లీ : ప్రతిష్టాత్మకమైన పద్మ అవార్డులు 2025 కోసం ఇప్పుడు నామినేషన్లు ప్రారంభమైనట్లు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. గణతంత్ర దినోత్సవం 2025 నాడు ప్రకటించబడే ఈ ... Read More

