BREAK NEWS

వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించిన మంత్రి నాదెండ్ల

వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించిన మంత్రి నాదెండ్ల

అమరావతి : పౌర సరఫరాల శాఖా మంత్రి నాదెండ్ల మనోహర్ గుంటూరు  వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించి సహాయక చర్యలను, గట్లు స్థితిని పరిశీలించారు. కొల్లిపర మండలంలోని అత్తులూరివారి ... Read More

వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి

వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి

అమరావతి : రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ విజయవాడలోని ముంపు ప్రాంతాల్లో పర్యటించి సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఆంధ్ర మోటార్స్ మర్చంట్ అసోసియేషన్ ... Read More

తిరుపతికి వెళ్లే రైళ్లు రద్దు …

తిరుపతికి వెళ్లే రైళ్లు రద్దు …

తిరుపతి మీదుగా వెళ్లాల్సిన పలు రైళ్లు రద్దు చేసినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు.  కృష్ణ, శబరి, విశాఖ స్పెషల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు రద్దు కాగా  మరికొన్ని రైళ్లు తెనాలి జంక్షన్‌ మీదుగా ... Read More

సీఎం చంద్రబాబుకు కోటి రూపాయల చెక్కును అంధించిన ఎంపీ

సీఎం చంద్రబాబుకు కోటి రూపాయల చెక్కును అంధించిన ఎంపీ

అమరావతి : వరద బాధితులకు నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి రూ. కోటి చెక్కును సీఎం చంద్రబాబుకు అందించారు.  ప్రభాకర్‌ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ... Read More

వరద ముంపు బాధితులకు హెలికాప్టర్ ద్వారా ఆహారం

వరద ముంపు బాధితులకు హెలికాప్టర్ ద్వారా ఆహారం

జయవాడ: భారీ వర్షాలు, వరదల ప్రభావంతో విజయవాడలోని పలు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. ఈ మేరకు ప్రభుత్వం వరద బాధితులకు ఆహారం, తాగునీరు, పాలు వంటి పదార్థాలు సరఫరా ... Read More

వరద సహాయక చర్యల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి

వరద సహాయక చర్యల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి

విజయవాడ : వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటన చేశారు. కాలనీల శివారు ఇళ్లకు వెళ్లి,ఆహార పంపిణీ ఎలా జరుగుతుందో స్వయంగా బాధితుల్ని అడిగి తెలుసుకున్నారు. వరద భాదితులను ... Read More

పునరావాస కేంద్రాలకు రండి : మంత్రి

పునరావాస కేంద్రాలకు రండి : మంత్రి

అమరావతి : విజయవాడ 55 డివిజన్ లో మంత్రి సవిత పర్యటించిన చేశారు. వరదాబాధిత కుటింబాలను బారోసా ఇస్తూ ఇంటింటికీ వెళ్లి ఆహార పొట్లాలు, పాలు, వాటర్ బాటిళ్లు ... Read More