దుర్గమ్మ సేవలో ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు
న్యూస్ వెలుగు విజయవాడ: విజయవాడ కనక దుర్గమ్మ అమ్మవారిని నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు దర్శించుకున్నారు.ఆలయ అధికారులు సాదరంగా ఆహ్వానించారు.అనంతరం వేద పండితుల ఆశీర్వాదం తీసుకున్నారు.వరదలు,తద్వారా ... Read More
కోటి రూపాయలను ప్రకటించిన డిప్యూటీ సీఎం
ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం , జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి సహాయనిధికి కోటిరూపాయలు ప్రకటించినట్లు వెల్లడించారు. వరద బాధిత గ్రామాల్లో తాను పర్యటన చేస్తే అనేక ... Read More
బ్రూనై పర్యటనలో ప్రధాని మోడీ
అంతర్జాతీయం : ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం బ్రూనై పర్యటనలో భాగంగా బందర్ సెరీ బెగావాన్లోని ఒమర్ అలీ సైఫుద్దీన్ మసీదును సందర్శించారు. ఈ పర్యటన భారతదేశం ,బ్రూనై ... Read More
సీజనల్ వ్యాధులపై అవగాహన సదస్సు
మైలవరం,న్యూస్ వెలుగు ; మైలవరం మండల పరిధిలోని వద్దిరాల, దోడియం, జంగం కాలనీలలో కడప జిల్లా మలేరియా అధికారి మనోరమ PHC . వద్దిరాల ను సందర్శించి వైద్యాధికారుల ... Read More
గణేశ నిమజ్జన ఉత్సవాలపై గ్రామాల పెద్దలతో మీటింగ్
మైలవరం, న్యూస్ వెలుగు ;కడప జిల్లా ఎస్పీ దొరవారి ఉత్తర్వుల మేరకు వినాయక చవితి పండుగ సందర్భంగా మైలవరం మండలం లోని గ్రామ పెద్దలతో పీస్ కమిటీ మెంబర్స్ ... Read More
ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలి
జమ్మలమడుగు,న్యూస్ వెలుగు;రాబోవు గణపతి పండుగను పురస్కరించుకొని ప్రజలందరూ మట్టి గణపతులు ప్రతిష్టించి ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని ప్రభుత్వ ఆసుపత్రి సూపరంటెండెంట్ డాక్టర్. రాఫిక్ పాషా తెలిపారు. ... Read More
సచివాలయ సిబ్బంది పోస్టులను భర్తీ చేయాలి
హోళగుంద, న్యూస్ వెలుగు :మండలంలో ఖాళీగా ఉన్న పంచాయితీ కార్యదర్శి, సచివాలయం సిబ్బంది పోస్టులు భర్తీ చేయాలని పేదల ఇళ్ళ నిర్మాణానికి,గ్రామ అభివృద్ధి పనులు చేపట్టేందుకు ఇసుక సరఫరాకు ... Read More

