BREAK NEWS

అమ్మవారికి  బంగారు డైమండ్స్ బహుకరణ

అమ్మవారికి బంగారు డైమండ్స్ బహుకరణ

  ఇంద్రకీలాద్రి , విజయవాడ:యస్ బిఐ ఆఫీసర్స్ కాలనీ, విజయవాడకు చెందిన ప్రత్యూష గొల్లపాటి వారి కుటుంబసభ్యుల ద్వారా శ్రీ అమ్మవారికి అలంకరణ నిమిత్తం కానుకగా సుమారు 1.5 ... Read More

భక్తులందరూ అమ్మవారి అన్నప్రసాదం స్వీకరించాలి

భక్తులందరూ అమ్మవారి అన్నప్రసాదం స్వీకరించాలి

విజయవాడ, న్యూస్ వెలుగు:శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఆలయ కార్యనిర్వాహనాధికారి కె ఎస్ రామరావు మహా మండపంలోని అన్నదాన విభాగం ను పరిశీలించారు. ఇందులో భాగముగా మహామండపం రెండోవ ... Read More

అంగరంగ వైభవంగా ఉలిగమ్మ అవ్వ కుంభోత్సవం

అంగరంగ వైభవంగా ఉలిగమ్మ అవ్వ కుంభోత్సవం

  హొళగుoద , న్యూస్ వెలుగు ;మండల కేంద్రమైన హొళగుoద లో వెలసిన ఉలిగమ్మ అవ్వ కుంభోత్సవం రజక కులస్తుల ఆద్వర్యంలో ఆశేష జనుల మధ్య అంగరంగ వైభవంగా ... Read More

మహిళల కనీస వివాహ వయసు 21 ఏళ్లు

మహిళల కనీస వివాహ వయసు 21 ఏళ్లు

ఢిల్లీ, న్యూస్ వెలుగు; ఇప్పటి వరకు అమ్మాయికి పెళ్లి చేయాలంటే.. కనీసం 18 ఏళ్లు నిండాల్సిందే అని ప్రభుత్వం రూల్ తీసుకొచ్చింది. 18 సంవత్సరాలు నిండకుండా అమ్మాయికి పెళ్లి ... Read More

మహిళల భద్రత కోసం షీ-బాక్స్‌ పోర్టల్‌

మహిళల భద్రత కోసం షీ-బాక్స్‌ పోర్టల్‌

  న్యూఢిల్లీ,న్యూస్ వెలుగు : పని ప్రదేశాల్లో మహిళల భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం షీ-బాక్స్‌ (SHe-Box) పోర్టల్‌ను ప్రారంభించింది. దీనిని కేంద్ర మహిళ, శిశు అభివృద్ధి శాఖ ... Read More

మొక్కలు నాటిన తిరుమల ఈవో శ్యామలరావు

మొక్కలు నాటిన తిరుమల ఈవో శ్యామలరావు

తిరుపతి : తిరుమలలో మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయించినట్లు ఈవో  J.శ్యామలరావు అన్నారు. వన మహోత్సవంలో భాగంగా.. తిరుమలలో ఈవో  శ్యామలరావు ... Read More

ప్రకృతి సంపదను రాబోయే తరాలకు అంధిద్దాం : మంత్రి కొల్లు

ప్రకృతి సంపదను రాబోయే తరాలకు అంధిద్దాం : మంత్రి కొల్లు

మచిలీపట్నం : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర.. మచిలీపట్నంలోని హైనీ పాఠశాలలో మొక్కలు నాటారు. ... Read More