ఇది సామాజిక బాధ్యత : మంత్రి
శ్రీకాకుళం: ఆర్ట్స్ కళాశాల ఆవరణలో జరిగిన వనమహోత్సవం లో భాగంగా విద్యార్థులతో కలిసి రాష్ట్ర వ్యవసాయ, ఉద్యానవన, పశుసంవర్ధక శాఖల మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మొక్కలు నాటారు. మొక్కలు ... Read More
పర్యావరణ సంరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కృసి చేయాలి : ఎంపీ
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా: అమలాపురం జిల్లా పరిషత్ పాఠశాలలో జరిగిన వన మహోత్సవ కార్యక్రమంలో అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాథుర్ తో కలిసి కలెక్టర్ ... Read More
రేపే పెన్షన్ పంపిణీ :మంత్రి కొండపల్లి శ్రీనివాస్
అమరావతి : సెప్టెంబర్ ఒకటో తేదీ ఆదివారం రావడంతో ఈ నెల 31నే రాష్ట్ర ప్రభుత్వం పింఛన్ పంపిణి చేయనుందని రాష్ట్ర సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల శాఖ ... Read More
వన మహోత్సవంలో సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్
గుంటూరు : మంగళగిరి ఎయిమ్స్ సమీపంలోని ఎకో పార్క్ లో వన మహోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ... Read More
76 వేల కోట్ల రూపాయల అభివృద్ది పనులకు ప్రధాని శంకుస్థాపన
మహారాష్ట్ర: పర్యటన లో భాగంగా పాల్ఘర్ తీరంలో 76 వేల కోట్ల రూపాయలతో నిర్మించే వాధావన్ పోర్టుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. మెరైన్ ఇన్ ... Read More
వధ్వన్ పోర్టుకు శంకుస్థాపన చేసిన ప్రధాని మోదీ
ఢిల్లీ ,న్యూస్ వెలుగు;మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో వధ్వన్ పోర్టుకు ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. మత్స్యకారులకు వివిధ మత్స్య ప్రాజెక్టులను ప్రారంభించి, ట్రాన్స్పాండర్లు, కిసాన్ క్రెడిట్ ... Read More
రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయటమే ప్రభుత్వ లక్ష్యం : కేంద్ర మంత్రి
ఉత్తరాఖండ్ : NCOL, ఉత్తరాఖండ్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ కౌన్సిల్ మధ్య కుదిరిన అవగాహనా ఒప్పందం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న కేంద్ర హాంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. రైతుల ... Read More

