కాంట్రాక్టర్లకు ప్రభుత్వం చెల్లిస్తున్న బిల్లులపై రగడ
అధికారుల తీరుపై సర్కారు సీరియస్ అమరావతి,న్యూస్ వెలుగు : కాంట్రాక్టర్లకు ప్రభుత్వం చెల్లిస్తున్న బిల్లులపై వివాదం పెరుగుతోంది. వైసిపి ప్రభుత్వ హయాంలో జరిగిన పనులకు సంబంధించి కొద్ది రోజుల ... Read More
రేపు సిఎం గ్రీవెన్స్ రద్దు
అమరావతి,న్యూస్ వెలుగు: టిడిపి అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గ్రీవెన్స్ కార్యక్రమం రద్దయింది. టిడిపి కార్యాలయంలో ప్రతి శనివారం ప్రజావేదిక పేరుతో ప్రజల నుంచి ఆయన వినతులు తీసుకుంటున్న ... Read More
విశాఖలో ఏఐ యూనివర్సిటీ: లోకేశ్
విశాఖపట్నం, న్యూస్ వెలుగు : విశాఖలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) వర్సిటీని ఏర్పాటు చేస్తామని, దానిని ప్రపంచస్థాయికి తీర్చిదిద్దుతామని రాష్ట్ర ఐటీ మంత్రి లోకేశ్ ప్రకటించారు. రోబోటిక్స్, హెల్త్ కేర్, ... Read More
15 వరకు బదిలీలకు గడువు
16 ప్రభుత్వ శాఖల్లో పొడిగింపు అమరావతి, న్యూస్ వెలుగు : ప్రభుత్వంలోని 16 శాఖల్లో బదిలీల గడువును పొడిగిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఎక్సైజ్ మినహా ... Read More
వైద్య సౌకర్యాలు అందించడంలో విఫలమైన కూటమి ప్రభుత్వం
వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి మీడియా సాక్షిగా ప్రభుత్వంపై ఆగ్రహం ఆసుపత్రులకు క్యూలో ఉన్న రోగులు... వైద్య సౌకర్యాలు అందించడంలో విఫలమైన కూటమి ప్రభుత్వం న్యూస్ వెలుగు,అమరావతి ... Read More
నోటీసుల్లేవు..కూల్చివేతలే.. ఫుల్ క్లారిటీ ఇచ్చిన రంగనాథ్..
Hyderabad News,velugu: హైడ్రా.. హైడ్రా.. హైడ్రా.. హైదరాబాద్లో ఏ మూలన విన్నా ఇదే పేరు హాట్ టాపిక్గా వినిపిస్తోంది. ముఖ్యంగా.. చెరువులు, కుంటలు, నాళాలు కబ్జా చేసి అక్రమ ... Read More
కార్మికులకు సకాలంలో జీతాలు ఇవ్వాలి
ప్రజలకు నిత్యం నీటిని అందించే కార్మికులు.. వారి కుటుంబ పోషణ కోసం జల దీక్ష లో ఉన్నారు. ఆరు నెలలు గా అందని జీతాలు కొత్త చెరువు ;న్యూస్ ... Read More

