నీతి ఆయోగ్ ప్రతినిధులతో సమావేశమైన సిఎం
Amaravatrhi: విజన్ 2047 రూపకల్పనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మంగళవారం రాష్ట్ర సచివాలయంలో నీతి ఆయోగ్ ప్రతినిధులతో సమావేశం అయ్యారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదితో వికసిత్ ఏపీ విజన్ ... Read More
గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే వీరుపాక్షి
ఆలూరు,న్యూస్:పట్టణంలోని హత్తిబెళగల్ రోడ్డు సమీపంలో ఉన్న గిరిజన బాల,బాలికల ఉన్నత పాఠశాల వసతి గృహాలను సోమవారం ఆలూరు ఎమ్మెల్యే వీరుపాక్షి ఆకస్మికంగా తనిఖీ చేశారు.అనంతరం హాస్టల్ లో నెలకొన్న ... Read More
పార్థివ దేహానికి నివాళులు
హోళగుంద, న్యూస్:మండల కేంద్రంలో సోమవారం రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు ఎర్రప్ప భార్య ఆనారోగ్యంతో మృతి చెందడంతో విషయం తెలుసుకున్న ఆలూరు తాలూక ఎమ్మెల్యే విరుపాక్షి పార్థివ దేహానికి పూలమాలు వేసి ... Read More
గోకుల కృష్ణ….గోపాల కృష్ణ
*భక్తీ శ్రద్ధలతో కృష్ణాష్టమి వేడుకలు*వేషధారణలతో అలరించిన చిన్నారులు హోళగుంద, న్యూస్:గోవిందుడు అందరివాడేలే అంటూ గోపికమ్మలు తమ చిలిపి చేష్టలతో గోపాలుడ్ని ఆటపట్టించిన వైనంతో శ్రీ కృష్ణుని జన్మాష్టమి వేడుకలు ... Read More
ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు
ఆలూరు: హోళగుంద మండల కేంద్రంలో సోమవారం సర్పంచ్ చలువాది రంగమ్మ ఆధ్వర్యంలో పంచాయితీ కార్యదర్శి రాజశేఖర్ స్థానిక బిసి కాలనీ,జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వెనుక భాగం నందు ... Read More
మదర్ థెరిసా అందరికీ ఆదర్శం : వైఎస్ జగన్
అమరావతి : పేద ప్రజలు, రోగ పీడితులు, కుష్టువ్యాధి గ్రస్తులూ, అనాథ పిల్లలే తన ఆస్తిగా భావించి వారందరినీ అక్కున చేర్చుకున్న మానవతా మూర్తి మదర్ థెరిసా అని ... Read More
26.25 లక్షల చెక్కును ముఖ్యమంత్రికి అందచేసిన సెల్ కాన్ సీఎండీ
అమరావతి : వ్యాపారవేత్త, సెల్ కాన్ సీఎండీ గురుస్వామి నాయుడు తన జన్మదినం సందర్భంగా 100 అన్నక్యాంటీన్లలో భోజనానికి రూ.26.25 లక్షలను సీఎం చంద్రబాబుకి విరాళంగా అందజేసినట్లు తెలిపారు. ... Read More

