మరో 30 వేల ఉద్యోగాల నియామకానికి సిద్దం: సీఎం
Telangana : రాష్ట్ర వ్యాప్తంగా త్వరలో మరో 35 వేల ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఎన్నకాల్లో యువతకు ఇచ్చిన హామీని కాంగ్రెస్ ప్రభుత్వం ... Read More
విశ్వవ్యాప్త గుర్తింపుపొందిన ఆచార్య నాగార్జునుడు
న్యూస్ వెలుగు : నాగార్జునసాగర్ సమీపంలో అభివృద్ధి చేసిన బుద్ధ వనంలో బౌద్ధ విశ్వవిద్యాలయం స్థాపన కోసం మలేషియా బుద్ధిస్ట్ సంస్థ ముందుకు వచ్చింది. 274 ఎకరాల మేర ... Read More
ఇతర శాఖల్లో సచివాలయ ఉద్యోగుల సర్దుబాటు!
అమరావతి-న్యూస్ వెలుగు; గ్రామ/వార్డు సచివాలయాలను ప్రక్షాళన చేయాలని టీడీపీ ప్రభుత్వం భావిస్తోంది. వాటిలో అవసరం ఉన్నంత వరకే సిబ్బందిని ఉంచి వారి సేవలను విస్తృతంగా వినియోగించుకోవాలని యోచిస్తోంది. మిగతావారిని ... Read More
కోల్కతా రేప్ కేసులో ప్రధాన నిందుతుడికి పాలిగ్రాఫ్ పరీక్ష
న్యూస్ వెలుగు ;కోల్కతాలో, ఆర్జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో దారుణమైన అత్యాచారం మరియు హత్య కేసులో ప్రధాన నిందితుడు మరియు అరెస్టయిన ఏకైక వ్యక్తి సంజయ్ ... Read More
గుర్తుతెలియని మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు
కర్నూలు జిల్లా హోలగుంద మండలమోలో గుర్తుతెలియని మృతదేహాన్ని గుర్తించినట్లు స్థానికీలు పోలీసులకు సమాచారమ అందించడం తోఘటన స్థలనికి చేరుకున్న హోలగుంద ఎస్ఐ బాల నరసింహులు సంఘటన స్థలన్నీ పరిశీలించి ... Read More
ఘనంగా భీరలింగేశ్వరస్వామి కుంభోత్సవం
Aluru : హొళగుంద మండల కేంద్రం వెలిసిన శ్రీ భీరలింగేశ్వర స్వామి దేవాలయం నందు శ్రావణమాసం మూడవ ఆదివారం పురస్కరించుకుని కురువ సంఘం నాయకులు భీరలింగేశ్వరస్వామి కుంభోత్సవ కార్యక్రమాన్ని ... Read More
ముగిసిన టెంకాయల వేలం పాట
హోళగుంద, న్యూస్:మండల పరిధిలో దేవరగట్టు శ్రీ మాళ సహిత మల్లేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో టెంకాయల బహిరంగ వేలం పాట పోటాపోటీగా జరిగింది.ఆదివారం ఆలూరు తాలూక ఇంచార్జీ వీరభద్ర ... Read More

