సెప్టెంబరులో జనగణన ?
న్యూఢిల్లీ : సుదీర్ఘకాలంగా అలస్యమవుతూ వచ్చిన జనగణన కార్యక్రమంలో సెప్టెంబరులో ప్రారంభం కానుందని సంబంధిత ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 2021లో ఈ జనాభా లెక్కల సేకరణ జరగాల్సి వుంది. ... Read More
జాతీయ అంతరిక్ష దినోత్సవ వేడుకలకు సిద్దమైన ఇస్రో
కర్నాటక : బెంగళూర్ గురువారం దేశవ్యాప్తంగా తొలి జాతీయ అంతరిక్ష దినోత్సవ వేడుకలు జరుగనున్నట్లు ఇస్రో అధికారులు తెలిపారు . ఇస్రోకు చెందిన యూఆర్ రావు శాటిలైట్ సెంటర్ ... Read More
అచ్యుతాపురం ఘటనలో 17 మంది మృతి : హోమ్ మంత్రి
అనకాపల్లి జిల్లా : రాంబిల్లి మండలం అచ్యుతాపురం సేజ్లోని " ఎసైన్షియా అడ్వాన్స్ డ్ ప్రైవేట్ లిమిటెడ్ " లో బుధవారం మధ్యానం రెండు గంటల సమయంలో భారీ ... Read More
అమ్మవారిని దర్శించుకున్న నటుడు తనికెళ్ళ భరణి
న్యూస్ వెలుగు విజయవాడ : ఇంద్రకీలాద్రి దుర్గామల్లేశ్వర స్వామిని ప్రముఖ చిత్ర నటులు తనికెళ్ళ భరణి దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. స్వామివారి దర్శనం అనంతరం తనికెళ్ళ భరినికి ... Read More
కన్నయ్యనాయుడుని సన్మానించిన సీఎం చంద్రబాబు
అమరావతి : ప్రముఖ సాగునీటి రంగ నిపుణులు, రిటైర్డ్ అధికారి కన్నయ్య నాయుడు ని ముఖ్యమంత్రి చంద్రబాబు సన్మానించారు. వెలగపూడి సచివాలయంలో కన్నయ్యనాయుడుకి శాలువా కప్పి జ్ఞాపిక అందించి ... Read More
ఎంఫాక్స్ వైరస్ పై అప్రమత్తం చేసిన WHO
న్యూస్ వెలుగు హెల్త్ అప్డేట్ : ప్రపంచ ఆరోగ్య సంస్థ మంకీ ఫాక్స్ వైరస్ పై ప్రపంచ దేశాలను అప్రమత్తం చేసింది. ఫాక్స్ వైరస్ వ్యాప్తి వేగవంగా విస్తరించడం ... Read More
ఐదు రోజులు విదేశీ పర్యటన చేయనున్న రక్షణ శాఖ మంత్రి
డిల్లీ : భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ బుధవారం నుంచి ఐదు రోజుల పాటు అమెరికాలో పర్యటించనున్నట్లు ఆయా శాఖ అధికారులు అధికారికంగా తెలిపారు. అమెరికా రక్షణ ... Read More

