ఆ కుటుంబాన్ని ఆదుకోండి : కురువ సంఘం
న్యూస్ వెలుగు నంద్యాల జిల్లా: జూపాడు బంగ్లా మండలం, పారుమంచాల, గ్రామంలో బుడమాకు తిని 20 గొర్రెలు మరణించాయి .సోమవారం ఉమ్మడి కర్నూలు జిల్లా కురువ సంఘము జిల్లా ... Read More
రైతులకు నష్టపరిహారాన్ని ఇవ్వండి: రైతు సంఘం
న్యూస్ వెలుగు తుగ్గలి : కర్నూలు జిల్లా పత్తికొండ తాలూకా తుగ్గలి మండలంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నేతలు నిరసన చేపట్టారు. అయిదేళ్ళ కోసారి మరే ప్రభుత్వాల ఆడాయి ... Read More
శుభాకాంక్షలు తెలిపిన ఉప ముఖ్యమంత్రి
అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తెలుగు ప్రజలకు రక్షా బంధన్ శుభాకాంక్షలు తెలిపారు. సోదర.. సోదరి ప్రేమ అనుభవంతోనే అర్థమవుతోందన్నారు. దేశంలో ప్రతి ... Read More
దేశ రాజధానిలో వైద్యుల నిరసనలు
డిల్లీ : కోలకతా లో మహిళా డాక్టర్ పై జరిగిన దాడిగి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. వైద్యులకు రక్షణ కల్పించాల్సిన బాద్యత ప్రభుత్వం పై ఉందని ... Read More
మహిళల రక్షణ పై ఆందోళన వ్యక్తం చేసిన గవర్నర్
త్రిపుర: గవర్నర్ ఇంద్ర సేనా రెడ్డి సోమవారం సమాజంలో మహిళల భద్రత గురించి ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలు నిర్భయంగా జీవించడానికి వారికి రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ... Read More
మాజీ రాష్ట్రపతికి నివాళులు అర్పించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం రాష్ట్రపతి భవన్లో మాజీ రాష్ట్రపతి డాక్టర్ శంకర్ దయాళ్ శర్మ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాష్ట్రపతి భవన్ ... Read More
బ్యాంకుల పనితీరుపై సమావేశమైన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్
డిల్లీ : కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ బ్యాంకుల పనితీరుపై ఉన్నత స్థాయి సమావేశాన్ని దిల్లీలోని తన కార్యాలయంలో నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అనేక ... Read More

