అమ్మవారిని దర్శించుకున్న దేవాదాయ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ
విజయవాడ: ఇంద్రకీలాద్రి శ్రీ కనకదుర్గ అమ్మవారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ మరియు కమీషనర్ ఎస్.సత్యనారాయణ దర్శించుకున్నట్లు ఆలయ ఈవో తెలిపారు. వారికి ఆలయ మర్యాదలతో ... Read More
త్రాగునీటి బోర్ ఏర్పాటు చేసిన సర్పంచ్
హోళగుంద, న్యూస్:మండల పరిధిలో శనివారం నెరణికి గ్రామంలో సర్పంచ్ వన్నమ్మ త్రాగునీటి కోసం మండల గ్రాంట్ నిధుల క్రింద బోర్ వేయించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో త్రాగునీటి ... Read More
ఎస్ఎంసి ఛైర్మెన్,వైస్ చైర్మన్ ఎన్నికలు ఏకగ్రీవం
హొళగుంద, న్యూస్:మండలంలో వాయిదా పడ్డ 7 పాఠశాలల ఎస్ఎంసి శనివారం జరిగాయి.ఈ ఎన్నికలు కేవలం మూడు చోట్ల మాత్రమే ఏకగ్రీవం అయ్యాయి. ఇందులో ముద్దటమాగి ఎంపిపిఎస్ పాఠశాల చైర్మన్ ... Read More
విదిగా మా బాధ్యతలు నిర్వహించాం : ఎస్ఐ
హొళగుంద :మండలంలో వాయిదా పడ్డ 7 పాఠశాలల ఛైర్మన్ ఎన్నికలు శనివారం సజావుగా నిర్వహించిన ఎస్ఐ బాల నరశింహులు తెలిపారు. ఎన్నికల్లో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ఎస్ఐ ... Read More
ప్రాణం పోసే వైద్యులకు రక్షణ ఎక్కడ ..?
హోళగుంద : ఆగస్ట్ 14న కలకత్తా మెడికల్ విద్యార్థిని పై జరిగిన దారుణ హత్యను ఖండిస్తూ మండల కేంద్రంలోని డాక్టర్లు న్యూటన్,రాధ,వైద్య సిబ్బంది శనివారం నిరసన తెలిపారు. ముందుగా ... Read More
బంగ్లాదేశ్ లో హిందువులపై మారణకాండ కు వ్యతిరేకంగా నిరసన ర్యాలీ
కర్నూలు: బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న ఘోర మారణకాండ కు వ్యతిరేకంగా కర్నూలు నగరంలో శనివారం రాజ్ విహార్ సర్కిల్ నుండి నిరసనగా హిందూ సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ ... Read More
రానున్న ఇదేళ్లలో న్యాయ వ్యవస్థకు ప్రత్యేక గుర్తింపు వస్తుంది : కేంద్ర మంత్రి
డిల్లీ : రానున్న ఐదేళ్లలో దేశంలోని నేర న్యాయ వ్యవస్థను ప్రపంచంలోనే అత్యంత ఆధునికమైనదిగా మారుస్తుందని కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ అన్నారు. కొచ్చిలోని ... Read More

