ఆరు గంటల్లో కేసు నమోదు : మార్గ దర్శకాలను ఇచ్చిన ప్రభుత్వం
ఢిల్లీ : వైద్యులపై హింసకు పాల్పడితే గరిష్ఠంగా ఆరు గంటల్లోగా ఇన్స్టిట్యూషనల్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసే బాధ్యత ఇన్స్టిట్యూషన్ హెడ్కి ఉంటుందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదేశించింది. ... Read More
పద్మ అవార్డుల దరఖాస్తుకు పొడగింపు
ఢిల్లీ : పద్మ అవార్డులు 2025 కోసం నామినేషన్లు సెప్టెంబర్ 15 వరకు పొడగించినట్లు అధికారులు తెలిపారు. అర్హులైన , ఆసక్తిగల వారి నుండి నామినేషన్లను దాఖలు చేయడానికి ... Read More
మహిళా వైద్యురాలి పై జరిగిన అత్యాచారం నిరసనకు దిగిన వైద్యులు
కోల్కతా: ట్రైనీ పోస్ట్ గ్రాడ్యుయేట్ డాక్టర్పై అత్యాచార ఘటనపై వివిధ వైద్య సంఘాల సమ్మె కొనసాగుతున్న నేపథ్యంలో కౌంటీలోని పలు నగరాల్లో వైద్య సేవలు నిలిచిపోయినట్లు స్థానికులు తెలిపారు. ... Read More
విజయవంతమైన ప్రయోగం
శ్రీహరికోట నుంచి భూ పరిశీలన ఈఓఎస్ -08 ని ప్రయోగించిన ఇస్రో వెల్లడించింది. భూమిలో జరుగుతున్న మార్పులు, వాతావరణ పరిస్థితులు, భూకంపాలు, భూమి యొక్క నిశిత విశయాలను పరిశీలించేందుకు ... Read More
త్రాగునీటి పైపు లైన్ ధ్వంసం : పరిశీలించిన టీడీపి నేతలు
కర్నూలు : కల్లూరు మండలం బొల్లవరం గ్రామంలో తాగునీటి ట్యాంకు పైపులైన్ ని అగంతకులు ధ్వంసం చేశారు. దీంతో గ్రామంలో తాగునీటికి కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్లు గ్రామస్తులు ... Read More
నిరుద్యోగ సమస్యను కేంద్ర మంత్రికి వివరించిన హుస్సేనప్ప
తెలంగాణ: హైదరాబాద్ లో కేంద్ర సామాజిక న్యాయ శాఖ మంత్రి రామదాసు అథవాలె కి దృస్టికి నిరుద్యోగ సమస్యలను వివరించినట్లు ఆంద్ర ప్రదేశ్ ఆర్పిఐ పార్టీ ఉపాద్యక్షులు హుస్సేనాప్ప ... Read More
యువత వారి అడుగుజాడల్లో నడవాలి
హోళగుంద :దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహనీయులను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగుదామని పలువురు అధికారులు,ప్రజా ప్రతినిధులు పేర్కొన్నారు.గురువారం మండలంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు అంబరాన్నంటాయి.ప్రధానంగా మేజర్ గ్రామ ... Read More

