భయటపడిన 3,800 ఏళ్ల నాటి మానవ అవశేషాలు
ఉత్తర పెరూలో దాదాపు 3,800 సంవత్సరాల నాటి మానవ అవశేషాలు కనుగొన్నట్లు పురావస్తు శాఖ అధికారులు వెల్లడించారు. పురావస్తు శాస్త్రవేత్తలు ఉత్తర పెరూలోని ఒక ఉత్సవ ఆలయాన్ని దాచగల ... Read More
జాతిని ఉద్దేశించి ప్రసంగించిన రాష్ట్రపతి
డిల్లీ : 78వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. భారత్ ప్రపంచంలోనే ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించడం అందరికీ గర్వకారణమని, ... Read More
ఘనంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమం
అనంతపురం జిల్లా లో హర్ ఘర్ తిరంగా కార్యక్రమం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్ధులు, స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. Read More
హర్ ఘర్ తీరంగ్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రజా ప్రతినిదులు
కర్నూలు : హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా కర్నూలు జిల్లా కేంద్రంలో విద్యార్థులు జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు. కర్నూలు కలెక్టర్ రంజీత్ బాషా, కర్నూలు ఎంపీ ... Read More
చంద్రగిరిలో 2వేల మందితో ర్యాలీ
Tirupathi (తిరుపతి ): చంద్రగిరిలో 2వేల మందికి పైగా విద్యార్థులు జాతీయ జెండాలను చేత పట్టుకుని భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేస్తూ హర్ ఘర్ తిరంగా ... Read More
టెలికాం కంపెనీలకు కీలక సూచనలు చేసిన ట్రాయ్
డిల్లీ : స్పామ్ కాల్స్ విషయంలో టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ నెట్వర్క్ కంపెనీలకు కీలక ఆదేశాలను జారీ చేసింది. రిజిస్టర్ చేయని టెలీ మార్కెటింగ్ వారి నుంచి ... Read More
అన్న క్యాంటిండ్ల ప్రారంభానికి ఏర్పాట్లు పూర్తి
అమరావతి : రాష్ట్ర వ్యాప్తంగా పేద ప్రజలకు తక్కువ ధరకే నాణ్యమైన భోజనాన్ని అందించేలా ప్రభుత్వం తీసుకొచ్చిన అన్న క్యాంటిండ్లను ఆగస్ట్ 15 నుంచి అందుబాటులోకి తీసుకవస్తున్నట్లు రాష్ట్ర ... Read More

