చేనేత అభివృద్దికి మేము కట్టుబడి ఉన్నాం : కేంద్రమంత్రి
Delhi (ఢిల్లీ ): కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ న్యూఢిల్లీలోని హ్యాండ్లూమ్ ఎక్స్పోను సందర్శించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇప్పుడు చేనేత కళాకారులను నేషనల్ ఇన్స్టిట్యూట్ ... Read More
విద్యార్దులతో ప్రతిజ్ఞ చేయించిన ఇంచార్జ్ ప్రిన్సిపాల్
Kurnool : దేశంలో మాదక ద్రవ్యాల మత్తులో యువత పాడై పోతు తల్లి దండ్రులకు తీరని ఆవేదనకు గురిచేస్తుందని కర్నూలు మెడికల్ కాలేజీ ఇన్చార్జి ప్రిన్సిపల్ డా.హరిచరణ్ అన్నారు . ... Read More
నగల షోరూము ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే
కర్నూలు: వినియోగదారుల అభిరుచికి అనుగుణంగా బంగారు ఆభరణాలు రూపొందిస్తూ అందరి మన్ననలు పొందుతున్న మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ సంస్థ ప్రపంచ వాణిజ్య రంగాలలో ధీటుగా రాణిస్తోందన్నారని పాణ్యం ... Read More
పంటల భీమను చెల్లించి రైతులను ఆదుకోండి : మాజీ ముఖ్యమంత్రి
అమరావతి : మాజీ ముఖ్యమంత్రి YSRCP అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు. గడిచిన కాలంలో సరైన వర్షాలు లేక రైతులు అనేక ఇబ్బందులు ... Read More
వకుళమాతను దర్శించుకున్న మంత్రి
Tirupati :(తిరుపతి) : ఆంధ్ర ప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ వకుళమాత ఆలయాన్ని మంత్రి సందర్శించారు. ప్రభుత్వం భక్తులకు అన్నీ సౌకర్యాలు కల్పిస్తుందని వారు తెలిపారు. ... Read More
ప్రపంచ ఏనుగుల దినోత్సవాన్ని ఎక్స్ లో పోస్ట్ చేసిన ప్రధాని
ఢిల్లీ : ప్రపంచ ఏనుగుల దినోత్సవం సందర్భంగా ఏనుగుల రక్షణ కోసం చేస్తున్న విస్తృతమైన సహజ ప్రయత్నాలను ప్రధాన మంత్రి నరేంద్రమోదీ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా సమీక్షించారు. ... Read More
అందుకే కేరళలో విపత్తులు..!
Delhi (ఢిల్లీ) : పర్యావరణ మార్పుల కారణంగా ఈశాన్య రుతుపవనాలు తమ స్వభావాన్ని మార్చుకున్నాయని, దీంతో దేశంలోని పలు ప్రాంతాలపై ప్రకృతి విపత్తులు సంబావిస్తున్నాయని నిపుణులు హెచ్చరించారు. భౌగోళిక ... Read More

