ఈ పండు ఆరోగ్యానికి ఎంతో అవసరం తినడం మర్చిపోకండి
బిజీగా ఉన్న ఈ నాటి జీవితంలో ప్రతి వ్యక్తికి ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్న పరిస్తితులు కనిపిస్తున్నాయి . మారుతున్న వాతావరణ పరిస్థితులు , తీసుకుంటున్న ఆహారం ... Read More
ఫిర్యాదులను తీసుకోవడమే కాదు వాటిని పరిస్కరిస్తాం : ఎమ్మెల్యే
కర్నూలు జిల్లా పత్తికొండ ఎమ్మెల్యే కెఈ శ్యామ్ బాబు తన నియోజకవర్గంలో ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించడం జరుగుతుందని వారు తెలిపారు. ప్రజలనుంచి ఫిర్యాదులను తీసుకోవడాని ప్రత్యేక ఏర్పాట్లను ... Read More
అధికార పార్టీపై ఆరోపణులు చేసిన మాజీ మంత్రి బుగ్గన
ఆంధ్ర ప్రదేశ్ మాజీ ఆర్థిక శాఖ మంత్రి YSRCP సీనియర్ నాయకులు బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి అధికారపార్టీ పై మండిపడ్డారు. నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన ... Read More
ఆంజనేయుడికి శ్రావణ మాస ప్రత్యేక పూజలు
కర్నూలు : హొళగుంద మండలంలో ఉన్న అగ్రహార కోట ఆంజనేయ స్వామి, దేవాలయంలో శ్రావణ మాస మొదటి శనివారం సందర్భంగా స్వామివారికి విశేష పూజలు నిర్వహించినట్లు ఆలయ పండితులు ... Read More
కేబినెట్ సెక్రటరీగా టీవీ సోమనాథన్ నియామకం
Delhi (డిల్లీ) : కేబినెట్ సెక్రటరీగా టీవీ సోమనాథన్ నియామకానికి కేబినెట్ నియామకాల కమిటీ శనివారం ఆమోదం తెలిపింది. సోమనాథన్ ఆగస్టు 30వ తేదీ నుండి రెండేళ్ల పదవీ ... Read More
వెయ్యి కోట్ల ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకున్నాం :అమిత్ షా
Delhi (డిల్లీ) : హోం మంత్రి అమిత్ షా చెరకుతో పాటు మొక్కజొన్న, విరిగిన బియ్యం, వృధా చేసిన పండ్లు , వెదురు వంటి వనరులను ఉపయోగించి ఇథనాల్ ... Read More
వక్ఫ్ సవరణ బిల్లును జేపిసి కి పంపాము : కిరణ్ రిజిజు
Delhi (డిల్లీ ): వక్ఫ్ సవరణ బిల్లు 2024ను సమీక్షించేందుకు ఏర్పాటైన జాయింట్ పార్లమెంటరీ కమిటీ, శీతాకాల సమావేశాల మొదటి వారం చివరి రోజులోగా లోక్సభకు నివేదికను సమర్పిస్తామని ... Read More

