ప్రపంచం భారత్ వైపు చూస్తుంది : స్పీకర్
డిల్లీ : బలమైన ప్రజాస్వామ్యం నిర్మాణం కోసం లోక్ సభలో సుదీర్గ చర్చ అవసరమని స్పీకర్ ఓం బిర్లా అన్నారు. శనివారం న్యూఢిల్లీలో కొత్తగా ఎన్నికైన పార్లమెంటు సభ్యుల ... Read More
టెండర్ ను రద్దు చేస్తూ ఉత్తర్వు : ఆసుపత్రి సూపరిండెంట్
ఏపి : కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో స్క్రాప్ కొరకు పిలిచిన టెండర్లను రద్దు చేసినట్లు ఆసుపత్రి సూపరిండెంట్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ఇప్పటికే అందించిన దరకాస్తులను అందించిన రుసుములను ... Read More
మొన్నటి దాకా ఎక్కడ చూసిన నిరసనలే…!
బంగ్లాదేశ్: దేశ వ్యాప్తంగా నిరసనల కారణంగా వార్తల్లో నిలిచింది. మహిళలు, వికలాంగులు మరియు 1971 స్వాతంత్ర్య సంగ్రామంలోని అనుభవజ్ఞుల వారసుల కోసం ప్రభుత్వ ఉద్యోగాలలో సగానికి పైగా రిజర్వేషన్లు ... Read More
భవిష్యత్తు విద్యార్థి ఉద్యమం ఇక్కడే నుంచే ..!
సత్యసాయి జిల్లా : కొత్తచెరువుమండలం లో విద్యార్థి ఉద్యమాల వేగుచుక్క భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ 6వ ప్లీనరీ సమావేశాలు ఆగస్టు 9,10న రెండు రోజులపాటు కొత్త చెరువు ... Read More
వారిని అభినందించిన ప్రధాని మోడి
ప్రపంచ సింహాల దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ తన ఎక్స్ ఖాతాలో సింహాల ఫొటోలు పోస్ట్ చేశారు. సింహాల సంరక్షణలో పాలుపంచుకుంటున్న వారికి అభినందనలు ప్రధాని మోడి తెలిపారు. ... Read More
సైబర్ నేరాలను అరికట్టేందుకు 250 మంది
అమరావతి : విజయవాడలో సైబర్ నేరాలకు వ్యతిరేకంగా నగర పోలీసులు మారథాన్ నిర్వహించారు. సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు సైబర్ క్రైమ్ అవగాహన పేరుతో ర్యాలీ నిర్వహించినట్లు ... Read More
మేము అండగా ఉంటాం : ప్రధాని మోడి
కేరళ : వయనాడ్ ఘటనలో ని పునరావస కేంద్రంలో తలదాచుకున్న బాధితులను ప్రధాని మోదీ పరామర్శించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని దేశ ప్రధాని నరేంద్రమోడి వారికి బరోస ... Read More

