BREAK NEWS

అభ్యర్థనను తిరస్కరించిన సుప్రీం కోర్టు

అభ్యర్థనను తిరస్కరించిన సుప్రీం కోర్టు

ఢిల్లీ : ఆగస్టు 11న జరగాల్సిన 2024 నీట్-పీజీ పరీక్షను వాయిదా వేయాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించింది. కేటాయించిన పరీక్షా నగరాలు చాలా అసౌకర్యంగా ఉన్నాయని వాదించిన పిటిషన్‌ను ... Read More

బిజేపి పై మరోసారి విమర్శలు గుప్పించిన ఆప్ నేత

బిజేపి పై మరోసారి విమర్శలు గుప్పించిన ఆప్ నేత

Delhi (ఢిల్లీ) : మాజీ డిప్యూటీ  సీఎం మనీష్ సిసోడియాకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది, తీహార్ జైలు నుండి బయటకు వచ్చిన ఆయనకు పార్టీ శ్రేణులు ఘనస్వాగతం ... Read More

నేపాల్‌లో పర్యటించనున్న విదేశాంగ కార్యదర్శి

నేపాల్‌లో పర్యటించనున్న విదేశాంగ కార్యదర్శి

Delhi(ఢిల్లీ ): విదేశాంగ కార్యదర్శి విక్రమ్‌ మిస్రీ ఆదివారం  నుంచి రెండు రోజుల పాటు నేపాల్ లో  అధికారిక పర్యటన చేయనున్నట్లు ఆయ శాఖా అధికారులు వెల్లడించారు . ... Read More

అర్హులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ మెడికల్ సర్టిఫికెట్ల పంపిణీ

అర్హులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ మెడికల్ సర్టిఫికెట్ల పంపిణీ

కర్నూలు: కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల ధన్వంతరి కాన్ఫరెన్స్ హాల్ లో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ మెడికల్ బోర్డు సర్టిఫికెట్ల కొరకు 117 మంది దరఖాస్తు ... Read More

లక్ష్మణస్వామి సేవలు అభినందనీయం

లక్ష్మణస్వామి సేవలు అభినందనీయం

విజయవాడ: విజయవాడ కనకదుర్గమ్మ సన్నిధిలో సేవలు నిర్వహిస్తున్న సుంకర లక్ష్మణస్వామి సేవలు, వారు నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని ఆస్పా భారత్ జాతీయ ఉపాధ్యక్షులు ఆక్యుపంచరిస్ట్ డాక్టర్ ముంజంపల్లి ... Read More

కాశ్మీర్ లో పెరిగిన పర్యాటకులు : కేంద్ర మంత్రి

కాశ్మీర్ లో పెరిగిన పర్యాటకులు : కేంద్ర మంత్రి

Delhi (ఢిల్లీ ) : కోవిడ -19 మహమ్మారి ముగిసినప్పటి నుండి కాశ్మీర్ ప్రాంతంలో పాదయాత్రల సంఖ్య 15 శాతానికి పైగా పెరిగిందని కేంద్ర సాంస్కృతిక మరియు పర్యాటక ... Read More

సభను వాకౌట్ చేసిన ప్రతిపక్షాలు

సభను వాకౌట్ చేసిన ప్రతిపక్షాలు

Delhi (ఢిల్లీ) : పారిస్ ఒలింపిక్స్‌కు భారత రెజ్లర్ వినేష్ ఫోగట్ అనర్హత వేటుపై రాజ్యసభలో ప్రతిపక్షాలు ఈరోజు వాకౌట్ చేశాయి. విపక్షాల తీరుపై చైర్మన్ జగదీప్ ధంఖర్ ... Read More