కోట్ల మంది భారతీయులకు ఆదర్శం : కేంద్ర మంత్రి
Delhi (ఢిల్లీ :) ఇటీవల పారిస్ ఒలింపిక్స్లో రెండు కాంస్య పతకాలు సాధించిన షూటర్ మనును రక్షణమంత్రి అభినందించారు. రంనాధ్ సింగ్ తో షూటర్ మనుతో పాటు కోచ్ ... Read More
కర్ణాటక సీఎం సిద్ధరామయ్యతో భేటీ అయిన పవన్ కళ్యాణ్
బెంగళూరు: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బెంగళూరు పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన కర్ణాటక సీఎం సిద్ధరామయ్యతో భేటీ అయ్యారు. ఇరు రాష్ట్రాలకు సంబంధించిన వివిధ ... Read More
పశ్చిమబెంగాల్ మాజీ సీఎం మృతి
పశ్చిమబెంగాల్: మాజీ సీఎం బుద్ధదేవ్ భట్టాచార్య కన్ను మూశారు. గత కొద్దికాలంగా ఆయనకు వృద్దప్యా సమస్యలతో భాద్యపడుతున్నట్లు ఆయన కుటుంబ సబ్యులు తెలిపారు. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియాలు నిర్వహించేందుకు ... Read More
15కోట్ల కుటుంబాలకు తాగునీరు అందించాం :కేంద్ర మంత్రి
Delhi (ఢిల్లీ ): భారతదేశం అంతటా 77 శాతానికి పైగా గ్రామీణ కుటుంబాలకు ప్రభుత్వం కుళాయి కనెక్షన్లను అందించింది. లోక్సభలో ప్రశ్నోత్తరాల సమయంలో కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ ... Read More
తహశీల్దార్ ను సత్కరించిన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు రామకొండ వెంకటేశ్వర్లు
కర్నూలు జిల్లా పత్తికొండ మండల తహశీల్దార్ గా బాద్యతలు చేపట్టిన వెంకటలక్ష్మిని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కోకన్వీనర్ రామ్ కొండ వెంకటేశ్వర్లు మాదిగ మర్యాదపూర్వకంగా కలసినట్లు తెలిపారు. పత్తికొండ మండలంలో ... Read More
మీడియా నివేదికలను తిరస్కరించిన ప్రభుత్వం
Delhi (ఢిల్లీ) : NEET-PG 2024 ప్రశ్నపత్రం లీక్ల గురించి మీడియా నివేదికలను ప్రభుత్వం తిరస్కరించింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అటువంటి నివేదికలను తప్పుదారి పట్టించేదిగా పేర్కొంది. ... Read More
ప్రయోగాని సిద్దమైయాన ఇస్రో
శ్రీహరికోట : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని చిన్న ఉపగ్రహ ప్రయోగ వాహనం (ఎస్ఎస్ఎల్వి)ని ఉపయోగించి ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ (ఈఓఎస్)ను ప్రయోగించింది. ... Read More

