BREAK NEWS

కృష్ణమ్మ పరవళ్లును ఆస్వాదించిన ముఖ్యమంత్రి

కృష్ణమ్మ పరవళ్లును ఆస్వాదించిన ముఖ్యమంత్రి

అమరావతి: విజయవాడలో చేనేత దినోత్సవ కార్యక్రమాన్ని ముగించుకొని ఉండవల్లి వెళ్తూ సీఎం చంద్రబాబు  ప్రకాశం బ్యారేజీపై కాన్వాయ్ ఆపి కిందకు దిగి  బ్యారేజీ వద్ద కృష్ణమ్మ పరవళ్లును ఆసక్తిగా ... Read More

IT రీఫండ్ పై  ప్రజలను హెచ్చరించిన పోలీసులు

IT రీఫండ్ పై  ప్రజలను హెచ్చరించిన పోలీసులు

జమ్ము కాశ్మీర్ : పోలీసులు IT రీఫండ్ పై   ప్రజలను హెచ్చరించారు. ప్రజలు ఇలాంటి సందేశాలను మొబైలు ఫోన్ లో వచ్చినప్పుడు జాగ్రత్తగా పరిశీలించాలని వారు అన్నారు. IT ... Read More

సిఐ జయన్నను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్పీఎస్ నాయకులు

సిఐ జయన్నను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్పీఎస్ నాయకులు

కర్నూలు: పత్తికొండ పట్టణ సిఐ జయన్నను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం ఇచ్చి సత్కరించినట్లు ఎమ్మార్పీఎస్ రాష్ట్రనాయకులు రామకొండ వెంకటేశ్వర్లు తెలిపారు. పత్తికొండ పట్టణంలో ఎస్సీల పై జరుగుతున్న దాడులు ... Read More

12 రాజ్యసభ స్థానాలకు ఉప ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటన

12 రాజ్యసభ స్థానాలకు ఉప ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటన

కేంద్ర ఎన్నికల సంఘం తొమ్మిది రాష్ట్రాల్లోని 12 రాజ్యసభ స్థానాలకు ఉప ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించింది. దీనికి సంబంధించి ఆగస్టు  14న నోటిఫికేషన్ విడుదల కానుండగా, ఆగస్టు  21వ ... Read More

అమ్మవారి సన్నిధిలో నంద్యాల జిల్లా కలెక్టర్

అమ్మవారి సన్నిధిలో నంద్యాల జిల్లా కలెక్టర్

విజయవాడ: శ్రీ కనకదుర్గ అమ్మవారి దర్శనార్థం ఆలయమునకు విచ్చేసిన నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా, ఐఏఎస్..వీరికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి, శ్రీ అమ్మవారి దర్శనం కల్పించిన ... Read More

కలెక్టర్ కు సూచనలు చేసిన ముఖ్యమంత్రి

కలెక్టర్ కు సూచనలు చేసిన ముఖ్యమంత్రి

Puttaparthi (పుట్టపర్తి): ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అమరావతిలో జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్, ఎస్పీ వీ రత్నతో  ప్రత్యేక సమావేశం నిర్వహించి, పలు ... Read More

మండల ప్రజాపరిషత్ సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే 

మండల ప్రజాపరిషత్ సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే 

ఆలూరు :హోళగుంద మండల కేంద్రంలో మంగళవారం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపిపి నూర్జహాన్ బీ అధ్యక్షతన సర్వ సభ్య సమావేశం నిర్వహించారు.ఈ సమావేశానికి ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షి ... Read More