BREAK NEWS

కురువ పార్వతి ది ఆత్మహత్యగా చిత్రికరించే ప్రయత్నం జరుగుతుంది.. కురువ సంఘం

కురువ పార్వతి ది ఆత్మహత్యగా చిత్రికరించే ప్రయత్నం జరుగుతుంది.. కురువ సంఘం

న్యూస్ వెలుగు కర్నూలు: మంత్రాలయం మండలం రచ్చుమర్రి మోడల్ స్కూలు నందు పదవ తరగతి చదువుతున్న పార్వతి హత్య అని కర్నూలు జిల్లా కురువ సంఘం జిల్లా అసోషియేట్ ... Read More

ఎమ్మెల్యేకు వినతిపత్రం అందించిన విద్యార్ది సంఘం నేతలు

ఎమ్మెల్యేకు వినతిపత్రం అందించిన విద్యార్ది సంఘం నేతలు

కర్నూలు :  హోళగుంద మండల కేంద్రంలో మంగళవారం ఎస్సీ హాస్టల్ పునః ప్రారంభించాలని ఏఐఎస్ఎఫ్ నాయకులు మండల సర్వసభ్య సమావేశంలో ఆలూరు నియోజకవర్గ శాసనసభ్యులు బూసినే వీరుపాక్షికి వినతి ... Read More

నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సచివాలయ సిబ్బంది

నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సచివాలయ సిబ్బంది

కర్నూలు : హోళగుంద మండల పరిధిలోని కోగిలతోట గ్రామ సచివాలయంలో అధికారులు కొన్ని నెలలుగా ప్రజల సమస్యల పై నిమ్మకు నీరు ఎత్తినట్లు వ్యవహరిస్తున్నారని మంగళవారం ఎమ్మార్పీఎస్ మండల ... Read More

రెండు రోజులు పాటు నీటి సరఫరాకు  అంతరాయం

రెండు రోజులు పాటు నీటి సరఫరాకు అంతరాయం

Jammala Madugu జమ్మలమడుగు  (న్యూస్ వెలుగు ):  జమ్మలమడుగు నగర పంచాయతి పరిధిలోని దోమర నంద్యాల నుంచి నీరు వదిలే నీటి ట్యాంకును మరమత్తు పనులు చేసేందుకు చర్యలు ... Read More

జిల్లా ప్లీనరీ సమావేశాన్ని జయప్రదం చేయండి

జిల్లా ప్లీనరీ సమావేశాన్ని జయప్రదం చేయండి

జమ్మలమడుగు (న్యూస్ వెలుగు )  :ఆగస్టు 7, 8 తేదీలలో కడప నగరంలో నిర్వహించనున్న ఎస్.ఎఫ్.ఐ జిల్లా ప్లీనరీ సమావేశాన్ని జయప్రదం చేయాలని ఎస్.ఎఫ్.ఐ జిల్లా నాయకులు గండి ... Read More

బడ్జెట్ లో రైతాంగ అభివృద్దికి అవకాశం ఎక్కడ ? కాంగ్రెస్

బడ్జెట్ లో రైతాంగ అభివృద్దికి అవకాశం ఎక్కడ ? కాంగ్రెస్

Delhi (ఢిల్లీ ) : లోక్ సభలో 2024 ఆర్ధిక బిల్లుపై చర్చలో భాగంగా కాంగ్రెస్ నేత డాక్టర్ అమర్ సింగ్ ఆర్దిక బడ్జెట్ పై మరోసారి ప్రశ్నల ... Read More

అఖిలపక్ష సమావేశం నిర్వహించిన ప్రభుత్వం

అఖిలపక్ష సమావేశం నిర్వహించిన ప్రభుత్వం

Delhi (ఢిల్లీ ) : బంగ్లాదేశ్ అంశంపై ప్రభుత్వం మంగళవారం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. న్యూఢిల్లీలో జరిగిన సమావేశంలో విదేశాంగ మంత్రి డాక్టర్‌ ఎస్‌ జైశంకర్‌ ఈ ... Read More