భారత్ అభివృద్ది చెందిన దేశాలకు ఆదర్శం : రాష్ట్రపతి ముర్ము
Fiji (ఫిజి) : భారత రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము ఫిజీలో 2 వ రోజు పర్యటన చేస్తున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మంగళవారం (ఆగస్టు 6, 2024) అక్కడి ... Read More
“తరంగ్ శక్తి 2024 “ను ప్రారంభించేందుకు మేము సిద్దం : ఎయిర్ చీఫ్
Delhi (ఢిల్లీ ) : భారతదేశం మంగళవారం తమిళనాడులోని సులార్లో తన మొదటి బహుళజాతి వైమానిక వ్యాయామం 'తరంగ్ శక్తి 2024'ని నిర్వహించనుంది. ఇందులో పాల్గొనేందుకు పది దేశాల ... Read More
భారీగా చేరిన వరద నిరు 20 గేట్లను ఎత్తిన అధికారులు
తెలంగాణ : నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద కొనసాగుతుంది. మొత్తం 20 గేట్లను తెరిచి నీటిని దిగువకు విడుదల చేసినట్లు ప్రాజెక్ట్ అధికారులు వెల్లడించారు. పైన కురుస్తున్న వరదల వల్ల ... Read More
చందాదారులకు గుడ్ న్యూస్ చెప్పిన EPFO
EPFO చందాదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. యూజర్ల వ్యక్తిగత వివరాల్లో మార్పులు చేయడానికి, లావాదేవీలు నిర్వహించని పీఎఫ్ ఖాతాల పరిష్కారానికి సంబంధించిన విధివిధానాల్లో ఈపీఎఫ్ఓ పలు మార్పులు చేసింది. ... Read More
ఇక్కడ 300 కు పైగా చిత్రాలు చిత్రించారు …. !
తూర్పుగోదావరి : తూర్పుగోదావరి జిల్లా కుమారదేవం గోదావరి ఒడ్డున ప్రకృతి సోయగానికి చిరునామాగా నిలిచిన నిద్రగన్నేరు చెట్టు పడిపోయింది. ఎన్నో ప్రకృతి విపత్తులను ఎదుర్కొని నిలిచిన ఈ చెట్టు ... Read More
883 అడుగులకు చేరిన నీటి మట్టం :శ్రీశైలం
నంద్యాల : శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోందని ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు. జూరాల ప్రాజెక్టు నుంచి 2లక్షల 69వేల 914 క్యూసెక్కులు నీటిని , సుంకేసుల జలాశయం నుంచి ... Read More
మాజీ సీఎం జగన్ భద్రత పై కోర్టుకి సమాదనం ఇచ్చిన పోలీస్ శాఖ
అమరావతి : ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం హోదాలో జగన్మోహన్రెడ్డికి నిబంధనల ప్రకారమే భద్రతా సిబ్బందిని కేటాయించినట్లు రాష్ట్ర పోలీసుశాఖ స్పష్టం చేసింది. ప్రస్తుతం జడ్ ప్లస్ సెక్యూరిటీ కొనసాగుతోందని ... Read More

