కనిపించని 206 మంది ఆచూకీ ముఖ్యమంత్రి
Kerala (కేరళ ): వయనాడ్లో సహాయక చర్యలు తుదిదశకు చేరుకున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ తెలిపారు. కేరళ సీఎం ఘటనపై అధికారులతో సమీక్ష అనంతరం మీడియాతో మాట్లాడారు. ... Read More
గవర్నర్ల కృషిని ప్రశంసించిన రాష్ట్రపతి
Delhi (ఢిల్లీ) :రాష్ట్రపతి భవన్లో రెండు రోజుల గవర్నర్ల సదస్సు ముగిసింది. సమగ్ర చర్చలు జరపడానికి గవర్నర్ల సమిష్టి కృషిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రశంసించారు. తన ముగింపు ... Read More
ఎస్సీ వర్గీకరణ చారిత్రాత్మక తీర్పు
నంద్యాల : ఎస్సీ వర్గీకరణపై సుప్రీం కోర్టు సంచలన తీర్పు ఇచ్చినందని మాదిగ న్యాయవాదులు నంద్యాల జిల్లా డోన్ క పట్టనంలో డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ విగ్రహానికి ... Read More
బాధితులకు సాయం చేసేందుకు ముందుకొచ్చిన హీరో మోహన్లాల్
kerala (కేరళ) : వయనాడ్ ప్రమాద బాధితులకు సాయం చేసేందుకు హీరో మోహన్లాల్ స్వయంగా ముందుకొచ్చారు. శనివారం ఆయన టెరిటోరియల్ ఆర్మీ బేస్ క్యాంపునకు చేరుకున్నారు. టెరిటోరియల్ ఆర్మీలో ... Read More
అలలధాటికి సముద్రంలో కొట్టుకుపోతన్న యువకుడు..!
ప్రకాశం : సముద్రంలో మునిగిపోతున్న వ్యక్తిని బాపట్ల పోలీసులు కాపాడారు. స్థానికుడు అచ్యుత్ మహేశ్ తన స్నేహితులతో కలిసి సూర్యలంక బీచ్ కు వెళ్లాగ అక్కడ అలలధాటికి సముద్రంలోకి కొట్టుకుపోతుండగా ఔట్ ... Read More
ఆదోని డిపో అధికారులకు కృతజ్ఞతలు తెలిపిన విద్యార్ది సంఘ నాయకులు
Holagunda (హోళగుంద): మండల పరిధిలో పెద్దహ్యట గ్రామానికి ఆదోని డిపో నుండి బస్సులు ఏర్పాట్లు చేసినట్లు ఆర్టీసీ మ్యానేజర్ మహమ్మద్ రఫీ తెలిపారు. దీనిద్వారా విద్యార్దులకు , ప్రజలకు ... Read More
కార్గిల్లో కొండచరియలు విరిగిపడి 12 మంది గాయలు
laddak : లడఖ్లో, కార్గిల్లోని కబడ్డీ నల్లా ప్రాంతంలో కొండచరియలు విరిగిపడటంతో భవనం కుప్పకూలింది ఈ ఘటనలో 12 మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు. భారత సైన్యం, లడఖ్ ... Read More

