ఎయిమ్స్ స్థాయిలో కర్నూలు ప్రభుత్వాసుపత్రిని అభివృద్ధి చేయాలి..ఎంపీ
కర్నూలు: కర్నూలు ప్రభుత్వాసుపత్రిని ఎయిమ్స్ స్థాయిలో అభివృద్ధి చేయాలని కర్నూలు ఎం.పి బస్తిపాటి నాగరాజు పార్లమెంట్ లో కేంద్రాన్ని కోరారు..బడ్జెట్ సమావేశాల్లో భాగంగా జీరో అవర్ లో ఆయన ... Read More
అంబికా శిశు కేంద్రం, ఇన్స్టిట్యూట్ డిసేబిలిటీ ప్రారంభోత్సవ వేడుకలు
కర్నూలు: అంబికా శిశు కేంద్రం, ఇన్స్టిట్యూట్ ఫర్ డిసేబిలిటీ రిహాబిలిటేషన్ అండ్ ఎంపవర్మెంట్, హేమ్చంద్ దేవ్చంద్ ఛారిటీస్ ట్రస్ట్, కర్నూలు డిసేబిలిటీ ప్రారంభోత్సవ వేడుకల సందర్భంగా 2 రోజుల ... Read More
పదవి విరమణ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ఎస్పీ
Puttaparthi (పుట్టపర్తి) : పోలీస్ శాఖ అంటే ఎంతో క్రమశిక్షణకు మారుపేరని అటువంటి పోలీస్ శాఖలో విధి నిర్వహణలో అందించిన సేవలు మరవలేనివని జిల్లా ఎస్పీ వి.రత్న పదవి ... Read More
పర్యావరణ పరిరక్షణకు కృషి చేద్దాం ..!
శ్రీ సత్య సాయి జిల్లా : పుట్టపర్తి నగరంలోని సాయి గీత పాఠశాల యందు అమ్మ కోసం మొక్క అన్న కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ప్రముఖ పర్యావరణవేత్త రాజయోగి డాక్టర్ ... Read More
భారత్లో 32,000 డెంగ్యూ కేసులు నమోదు : కేంద్రమంత్రి
Delhi (ఢిల్లీ ): దేశవ్యాప్తంగా మొత్తం 32 వేలకు పైగా డెంగ్యూ కేసులు నమోదయ్యాయని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి ప్రతాపరావు జాదవ్ లోక్సభకు తెలిపారు. ... Read More
ఆలూరులో పర్యటించనున్న పత్తిపాడు ఎమ్మెల్యే
Aluru (ఆలూరు): పత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజినేయులు శనివారం ఆలూరు పట్టణానికి రానున్నట్లు ఆలూరు నియోజకవర్గ టీడీపి ఇంచార్జీ వీరభద్ర గౌడ తెలిపారు. నియోజకవర్గంలోని ఆరు మండలాల పార్టీ ... Read More
సీఐగా భాద్యతలు స్వీకరించిన శ్రీనివాస్ నాయక్
Aluru (ఆలూరు):నియోజకవర్గం పరిధిలోని గ్రామాల్లో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటివారినైనా ఉపేక్షించేది లేదని ఆలూరు సిఐ శ్రీనివాస్ నాయక్ అన్నారు.శుక్రవారం ఆలూరు నూతన సిఐగా శ్రీనివాస్ నాయక్ ... Read More

