రోడ్ల నిర్మాణానికి భూమి పూజ నిర్వహించిన ఎమ్మెల్యే
Aluru (ఆలూరు):ఆలూరు మండలం హత్తిబెల్లగల్ గ్రామంలో ఎమ్మెల్యే విరుపాక్షి చేతుల మీదుగా సిసి రోడ్డు నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే విరుపాక్షి మాట్లాడుతూ గ్రామాల్లో మౌలిక ... Read More
వర్గీకరణకోసం అలుపెరగని పోరాటం చేశాం ….!రామకొండ వెంకటేష్
ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు వెంకటేశ్వర్లు పత్తికొండలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ .. ఎస్సీ వర్గీకరణ కోసం ముప్పై ఏళ్లుగా అనేక పోరాటాలు చేశామన్నారు. ఎమ్మార్పీఎస్ ఆవిర్భావం తరవాత ... Read More
గవర్నర్ల సదస్సులో పాల్గొన్న రాష్ట్రపతి
Delhi (ఢిల్లీ) : రాష్ట్రపతి భవన్లో రెండు రోజుల గవర్నర్ల సదస్సు ప్రారంభమైంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అధ్యక్షతన జరుగుతున్న తొలి గవర్నర్ల సమావేశం కావడం విశేషం, ఈ ... Read More
మూడువందల మంది ఆచూకే లేదు..!
Kerala (కేరళ ) :కేరళలోని వయనాడ్లో జరిగిన ఘటనపై సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు ADGP అజిత్ కుమార్ తెలిపారు. ఈ ఘటనలో మూడువందలకు పైగా ఆచూకే లేదని వెల్లడించారు. ... Read More
అధికారులను అభినందించిన ముఖ్యమంత్రి
అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అందిస్తున్న పెన్షన్ పథకం పై ఆయన సంతృప్తిని వ్యక్తం చేశారు. ఇందుకు అనుగుణానంగా పనిచేసిన అధికారులను అభినందించారు. ... Read More
10 గేట్లు ఎత్తి నీటిలగ విడుదల చేసిన అధికారులు
Srisailam: శ్రీశైలం జలాశయం 10 గేట్లు ఎత్తి నీటి విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. శ్రీశైలం జలాశయం ఇన్ఫ్లో 4.65 లక్షల క్యూసెక్కులు , ఔట్ ఫ్లో 4.91 ... Read More
శ్రీవారిని దర్శించుకున్న 22.33 లక్షల మంది
Tirupathi : తిరుమల అన్నమయ్య భవనంలో డయల్ యువర్ ఈవో కార్యక్రమం శుక్రవారం నిర్వహించినట్లు ఈవో శ్యామలరావు తెలిపారు. జులై నెలలో 22.33 లక్షల మంది భక్తులు శ్రీవారిని ... Read More

