దేశరాజధానిలో నేటినుంచి నిషేధాజ్ఞలు
Delhi (ఢిల్లీ ): దేశ రాజధానిలో నిసేదాజ్ఞలు విధిస్తూ పోలీసు అధికారులు ఉత్తర్వులు జరిచేసారి. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ముందు, ఢిల్లీ పోలీసులు నేటి నుండి దేశ రాజధానిలో ... Read More
వెయ్యిమందిని రక్షించిన రెస్క్యూ బృందం
ఉత్తర భారతదేశంలో కుండపోత వర్షాల కారణంగా హిమాలయాలలోని వివిధ ప్రాంతాలలో చిక్కుకుపోయిన దాదాపు 1,000 మందిని రెస్క్యూ టీం రక్షించారు. ఇది పెద్దఎత్తున నష్టాన్ని కలిగించింది, ఈ ఘటనలో ... Read More
తొమ్మిది రంగాల్లో కుదిరిన ఒప్పందం
Delhi (ఢిల్లీ ): కస్టమ్స్, వ్యవసాయం, చట్టపరమైన, రేడియో మరియు టెలివిజన్ ప్రసారం, సంస్కృతి మరియు పర్యాటక రంగాలలో సమగ్ర వ్యూహాత్మక సహకారాన్ని పెంపొందించడానికి భారతదేశం మరియు వియత్నాం ... Read More
పెరిగిన విద్యా బడ్జెట్కు లోక్సభ ఆమోదం
Delhi ( ఢిల్లీ ) : కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ప్రవేశ పెట్టిన గ్రాంట్ల డిమాండ్లను లోక్సభ ఆమోదించింది. నాణ్యమైన విద్యను అందించడం ద్వారానే 2047 నాటికి ... Read More
96 శాతం పెన్షన్ ల పంపిణీ పూర్తి : చీఫ్ సెక్రెటరి
ఆంధ్ర ప్రదేశ్ వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ 96% పింఛన్లు పంపిణీ పూర్తి చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఒక్క రోజులోనే పింఛన్లు పంపిణీ పూర్తి చేయాలని ప్రభుత్వం ... Read More
గ్రౌండ్ రౌండ్స్ కార్యక్రమంలో పాల్గొన్న సూపరింటెండెంట్ ప్రభాకర రెడ్డి
kurnool (కర్నూలు): జిల్లా ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ప్రతి గువారం నిర్వహించే గ్రౌండ్ రౌండ్స్ లో భాగంగా గురువారం అసూపత్రిలోని సుశ్రుత భవన్,పురుషుల ఎమ్ ఎమ్ 1,2, సర్జికల్ ... Read More
ఇది ముప్పైఏళ్ల మాదిగల పోరాటం : కాంగ్రెస్
నంద్యాల (డోన్ ): 30 ఏళ్ళ మాదిగల సుదీర్ఘ పోరాటానికి దక్కిన ఫలితం ఎస్సీ, ఎస్టీ వర్గీకరణపై సుప్రీం కోర్టు సంచలన తీర్పు ఇచ్చినందని నంద్యాల జిల్లా డోన్ ... Read More

