BREAK NEWS

తుంగభద్ర జలాశయానికి పెరిగిన వరద ప్రవాహం

తుంగభద్ర జలాశయానికి పెరిగిన వరద ప్రవాహం

Kurnool (కర్నూలు ) :తుంగభద్ర జలాశయానికి వరద ప్రవాహం పెరిగిందని డ్యాం బోర్డు అధికారులు తెలిపారు. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండటంతో జలాశయానికి 1,25,373 క్యూసెక్కుల నీరు వచ్చి ... Read More

స్వప్నిల్ కుసాలే ని అభినందించిన ఉప ముఖ్యమంత్రి

స్వప్నిల్ కుసాలే ని అభినందించిన ఉప ముఖ్యమంత్రి

AP : పారిస్‌ ఒలింపిక్స్‌లో భారత్‌కు కాంస్య పతకం అందించిన స్వప్నిల్‌కు  ఏపి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. భారత్ ఖ్యాతిని ప్రపంచదేశాలకు సత్తా చాటడం ... Read More

భారతదేశం-వియత్నాం సంబంధాలు ఇక పడేళ్లపాటు..!

భారతదేశం-వియత్నాం సంబంధాలు ఇక పడేళ్లపాటు..!

Delhi (ఢిల్లీ ): న్యూఢిల్లీలో వియత్నాం ప్రధాని ఫామ్‌మిన్‌ చిన్‌తో ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక చర్చలు జరిపారు. చర్చల అనంతరం ఇరువురు నేతలు వియత్నాంలోని న్హా ట్రాంగ్‌లోని ... Read More

చారిత్రాత్మక తీర్పునిచ్చిన సుప్రీంకోర్టు

చారిత్రాత్మక తీర్పునిచ్చిన సుప్రీంకోర్టు

Delhi (ఢిల్లీ ) : సుప్రీంకోర్టులో ఏళ్లుగా నానుతున్న రిజర్వేషన్ బిల్లుకు గురువారం ఏడుగురు సబ్యుల తో కూడిన బెంచ్ ముందుకు  విచాణకు రాగా .. రిజర్వేషన్ ప్రయోజనాలను ... Read More

లబ్ధిదారులకు పెన్షన్  అంధించిన మంత్రి నాదెండ్ల మనోహర్

లబ్ధిదారులకు పెన్షన్ అంధించిన మంత్రి నాదెండ్ల మనోహర్

తెనాలి:  నియోజకవర్గంలో ఎన్టీఆర్ సామాజిక భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్వయంగా పెన్షన్ దారులకు వారి ఇళ్ల వద్దనే ... Read More

ఎస్సీ,ఎస్టీ వర్గీకరణపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

ఎస్సీ,ఎస్టీ వర్గీకరణపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

Delhi (ఢిల్లీ) :ఎస్సీ,ఎస్టీ వర్గీకరణపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఉందని CJI జస్టిస్ డీవై చంద్రచూడ్ సారథ్యంలోని ఏడుగురి సభ్యుల ధర్మాసనం ... Read More

వరదలపై సహాయక చర్యలు వేగం పెందచండి : సీఎం

వరదలపై సహాయక చర్యలు వేగం పెందచండి : సీఎం

హిమాచల్‌ ప్రదేశ్‌ : ఉన్నతాధికారులతో హిమాచల్‌ప్రదేశ్‌ సీఎం సమీక్షించారు. వరదల కారణంగా 50 మందికిపైగా పౌరులు గల్లంతైన నేపథ్యంలో ఈ సమీక్ష నిర్వహించినట్లు CMO అధికారులు తెలిపారు. అధికారులు ... Read More