BREAK NEWS

పోర్జరి సంతకాలతో అధ్యక్ష ఎన్నిక చెల్లదు

పోర్జరి సంతకాలతో అధ్యక్ష ఎన్నిక చెల్లదు

Puttaparthi (పుట్టపర్తి ) జూలై 31:  శ్రీ సత్య సాయి జిల్లా వడ్డెర  కార్యవర్గ సభ్యులు సమావేశం బుధవారం పుట్టపర్తి లో నిర్వహించినట్లు సంఘ సభ్యులు తెలిపారు. ఈ ... Read More

నూతన పరిశ్రమ విదనాలపై అధికారులతో సమీక్షించిన ముఖ్యమంత్రి

నూతన పరిశ్రమ విదనాలపై అధికారులతో సమీక్షించిన ముఖ్యమంత్రి

Amaravathi  ( అమరావతి ): రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటు, పెట్టుబడులు ఆకర్షించేందుకు తీసుకురావాల్సిన కొత్త పాలసీలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సచివాలయంలో అధికారులతో సమీక్షించారు. గత పదేళ్ల ... Read More

46 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు

46 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు

NTR (ఎన్టీఆర్  జిల్లా ) : ఆంధ్ర ప్రదేశ్ ను మాదకద్రవ్య రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమీషనర్ రాజశేఖర బాబు తెలిపారు. ... Read More

శ్రీశైలం జలాశయానికి వరదనీరు

శ్రీశైలం జలాశయానికి వరదనీరు

Srisailam ( శ్రీశైలం) : ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీశైలం జలాశయానికి వరదనీరు పోటెత్తుతోంది దీంతో అధికారులు అప్రమత్తతతో 5గేట్లను ఎత్తి 10 మీటర్ల మేర ... Read More

జాతీయ చేనేత దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుందాం : ప్రధాని

జాతీయ చేనేత దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుందాం : ప్రధాని

Delhi (ఢిల్లీ) : ఆగస్టు 7వ తేదీన 'జాతీయ చేనేత దినోత్సవం' జరుపుకుంటామని ప్రధాని తెలిపారు. చేనేత ఉత్పత్తులు ప్రజల మనసులు దోచుకుంటున్నాయన్నారు. స్థానిక ఉత్పత్తులను ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి ... Read More

ఆ ప్రాజెక్టును త్వరలోనే పూర్తి చేస్తాం : కేంద్ర మంత్రి

ఆ ప్రాజెక్టును త్వరలోనే పూర్తి చేస్తాం : కేంద్ర మంత్రి

Delhi (ఢిల్లీ) : రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ బుల్లెట్ రైలు ప్రాజెక్టు పనులు వేగంగా జరుగుతున్నాయని బుధవారం లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సమయంలో సప్లిమెంటరీలకు సమాధానమిస్తూ, ప్రాజెక్టులో ... Read More