రాష్ట్రాల గవర్నర్లను మార్చిన రాష్ట్రపతి
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అనేక రాష్ట్రాల గవర్నర్లను మారుస్తూ ఉత్తర్వులను ఇచ్చింది. రాజస్థాన్ గవర్నర్గా హరిభౌ కిసన్రావ్ బాగ్డే, తెలంగాణ గవర్నర్గా జిష్ణు దేవ్ వర్మ నియమితులయ్యారు. సిక్కిం ... Read More
డ్రగ్స్ పై ” మన్ కీ బాత్ “లో చర్చించిన ప్రధాని
దేశ ప్రధాని నరేంద్ర మోడి దేశంలో డ్రగ్స్ సవాలు గురించి 'మన్ కీ బాత్'లో చర్చించారు. ప్రధాని మోదీ తమ బిడ్డ డ్రగ్స్ బారిన పడే ప్రమాదం ఉందని ... Read More
నవజాత శిశువులకు తల్లి పాలు చాలా ముఖ్యమైనవి:కేంద్ర మంత్రి
భారత ప్రభుత్వం దేశవ్యాప్తంగా 102 ల్యాక్టేషన్ మేనేజ్మెంట్ యూనిట్లు (LMU) ఏర్పాటు చేసిందని ఆరోగ్య ,కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అనుప్రియా పటేల్ లోక్సభలో లిఖితపూర్వక సమాధానం ... Read More
టోక్యోలో పర్యటిస్తున్నకేంద్ర మంత్రి జైశంకర్
భారత విదేశాంగ మంత్రి జై శంకర్ విదేశీ పర్యటనలో బాగంగా జపాన్ లోని టోక్యో పర్యటిస్తున్నట్లు భారత విదేశీ రాయబారి కార్యాలయం ఒక ప్రకటనలో వెల్లడించింది. టోక్యోలో పర్యటిస్తున్న ... Read More
మన్ కీ బాత్ కార్యక్రమంలో పాల్గొననున్న ప్రధాని మోడి
దేశ ప్రధాన నరేంద్ర మోడి ఆదివారం ఉదయం 11 గంటలకు 'మన్ కీ బాత్' కార్యక్రమంలో ప్రజలతో తన ఆలోచనలను పంచుకోనున్నారు. ఇది నెలవారీ రేడియో కార్యక్రమంలో 112వ ... Read More
అమ్మవారిని దర్శించుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి
Vijayawada: విజయవాడ ఇంద్రకీలాద్రి పై శ్రీ దుర్గా మల్లీశ్వరి స్వామి వారిని దర్శించుకున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి వి సుజాత తెలిపారు. స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చిన న్యాయమూర్తికి ... Read More
624 కోట్ల అక్రమాల్లో ఆయన హస్తం ..!
సత్యం రామలింగ రాజు భారతదేశంలోని IT రంగంలో ఒకప్పుడు ఒక నక్షత్రం వెలిగి ఒక్కసారిగా కుప్పకూలిన నేత ..! సత్యం కంప్యూటర్స్ను స్థాపించి, భారతీయ IT రంగంలో ఒక ... Read More

